కూకట్పల్లి,ఏప్రిల్ 08 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భాగ్య నగర్ కాలనీ ఫేజ్ – 3 కాలనీ వాసు లు,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బం దులను,సమస్యలను పరిగణలోకి తీసుకోని,వారి విజ్ఞప్తి మేరకు ఈ రోజు కాలనీలో పాదయాత్ర చేపట్టడం జరిగిం దని,కాలనీలో ట్రాఫిక్ సమస్య ఏర్పడు తుందని వారి సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకుని రాగ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమ స్యను పరిష్కరిస్తానని కాలనీ వాసులకు తెలియజేయడం జరిగింది.అదేవిధంగా ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని,సంతులి త,సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచే స్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.కాలనీ వాసులు అంద రూ కలిసి కాలనీ అభివృద్ధిలో భాగస్వా ములు కావాలని,కాలనీ వాసులందరి సమిష్టి కృషితో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఏ చిన్న సమ స్యఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరి స్తానని,ఎల్లవేళలా అందుబాటులో ఉంటా నని అదే విధంగా డివిజన్లో పెండింగ్ పను లను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు వెంక టేశ్వరరావు,శ్రీ ధర్,మోహన్రావు,రామ కోటేశ్వరరా వు,విజయ్ భాస్కర్,విజయ్ కృష్ణ,బ్ర హ్మశేఖర్,రాజేంద్ర ప్రసాద్,శ్రీనివాస్,త దిత రులు పాల్గొన్నారు.