మండపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలవాలని ఇంటింటా ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించాలని పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే మన పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలిపించి అభివృద్ధిలో ముందు ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా బి ఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!