తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించాలని పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే మన పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలిపించి అభివృద్ధిలో ముందు ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా బి ఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు