ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవాలి.!

Umamaheswa Umamaheswa

ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవాలి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ మునిసిపల్ పరిధిలో ఇంటి స్థలం ఇంటి ట్యాక్సీలను వినియోగదారులు ల్యాండ్ రెగ్యులరైజర్ తమ ఆస్తులను చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం నాడు జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణం లో ప్రజలందరూ ఇంటి స్థలాలకు సంబంధించి ఖాళీగా ఉన్న ప్లాట్లకు కాలంలో 25 శాతం రాయితీతో చెల్లించి తమ ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయని మిగతా వచ్చే 31 తారీకు లోపల చెల్లించి 25 శాతం రాయితీ పొందాలని ఆయన తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!