చిన్ననాటి మిత్రుని కుటుంబానికి చేయూత

ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి తోకల తిరుపతి మరణం మాకు తీరని లోటు

జైపూర్, నేటి ధాత్రి:

జైపూర్ మండల్ జెడ్ పి హెచ్ ఎస్ హైస్కూల్లో 2000 సంవత్సరంలో పదవ తరగతి వరకు చదువుకున్న మిత్రుడు ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి తోకల తిరుపతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.తమ మిత్రుడు సంతాప సభలో టెన్త్ క్లాస్ మిత్రులు అందరు కలిసి వారి కుటుంబానికి 25000 వేలు మిత్రుడి కుటుంబానికి తమ వంతు సహాయం చేయడం జరిగింది. నీవు మాతో లేవనే బాధ మా హృదయాలను కలిగించి వేస్తుంది. ఏ బాధ వచ్చిన మిత్రుని కుటుంబానికి మేమున్నామని ధైర్యం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!