
డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బట్టిగూడెం గ్రామంలో ఆరోగ్య శిబిరం
నేటి ధాత్రి చర్ల
సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వలస ఆదివాసి గిరిజన గ్రామమైన బట్టిగూడెం గ్రామంలో డాక్టర్ నగేష్ హెల్త్ క్యాంపు నిర్వహించినారు రోగులకు మందులు ఇచ్చారు అనంతరం ప్రతి ఇంటిని పరిశీలన చేసి గ్రామానికి వచ్చే వారు చతిస్గడ్ నుంచి వచ్చే వారి నుండి రక్తనమూనాలను సేకరించాలని వారి నుండి మలేరియా మనకు సోకే అవకాశం ఉన్నoదున జాగ్రత వహించాలని మరియు పరిసరాలు పరిశుభ్రత పాటించాలని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని దోమ తెరలు వినియోగించు కోవాలని పరిశుభ్రమైన మంచి నీరును తీసుకోవాలని నీటి నిల్వలలో యాంటి లార్వా టేమిఫోస్ వేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం ప్రాథమిక వైద్యశాల సిబ్బంది
టీ బాబురావు హెచ్ ఈ ఓ
కే తిరుపతమ్మ యమ్ పి హెచ్ యస్టి వేణు హెల్త్ అసిస్టెంట్
కే విజయక్ష్మి యమ్ పి హెచ్ ఏ కే తిరుపతమ్మ ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు