కాప్రా నేటి ధాత్రి జనవరి 15
సంక్రాంతి పండుగ సందర్బంగా రాష్ట్ర కాంగ్రెస్ వైఎస్సార్ విభాగం అద్యక్షులు నగరిగారి ప్రీతం ని మర్యాద పూర్వకముగా కలిసి సంక్రాంతి శుభ కాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తీ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు సింగం కిరణ్ రామ లింగం శ్రీనివాస్ గౌడ్ వేణు మహేష్ లు పాల్గొన్నారు.