నేరెళ్ల గ్రామంలో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘడ గడప ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో వాడవల తిరుగుతూ కారు గుర్తుకే ఓటేయలని బి ఆర్ ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆడవాళ్ళ గడపగడపప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చావుతో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన బి ఆర్ ఎస్ పార్టీ అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్.మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాల తీసుకువచ్చి దేశంలోమన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని అలాగే రాబోయే ఎన్నికల్లో మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీ రామారావుని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని మళ్లీ మన నియోజకవర్గ అభివృద్ధి ఇంకా ఎంతో చేసుకోవాలని అందుకుగాను మన ప్రజలందరం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో గడపగడప తిరుగుతూ ప్రచారం చేశారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస రాజు స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులుపార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు పార్టీ సీనియర్ కార్యకర్తలు తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *