ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలోని రేగుళ్ల గ్రామంలో ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సిహెచ్ కుమార్ స్వామి, శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో సుమారు 65 మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *