Y. Narottam Attends House Warming Ceremony in Zaheerabad
నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం భరత్ నగర్ పాస్టర్స్ కాలనిలో ఈ రోజు జరిగిన పాత్రికేయులు కె.నవీన్ కుమార్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియ జేశారు,ఈ కార్యక్రమంలో బి. సామెల్,యస్.గోపాల్,చెంగల్ జైపాల్,బి.విఠల్,యస్.వెంకట్, వి.శేఖర్,తదితరులు పాల్గొన్నారు
