వివాహాది శుభ కార్యంలో పాల్గొన్న మాజీఎమ్మెల్యే గండ్ర
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రానికి చెందిన శాయంపేట మాజీ వార్డు సభ్యులు గొట్టి ముక్కుల చక్రపాణి కుమారుడు రాజేష్- స్వాతి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వస్త్రాలు అందించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి నూతన వధూవరు లను ఆశీర్వదించారు.ఈ కార్య క్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ మార్కె ట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం, యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, మాజీ ఉపసర్పంచ్ ధైనంపల్లి సుమన్, గ్రామశాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, సీనియర్ నాయకులు దైనంపల్లి కరుణ్ బాబు,సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
