జర్నలిస్ట్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నేరెళ్ళ పరశురామ్ ఇల్లు కొద్దీ రోజుల కిందట విద్యుత్ షాట్ సర్క్యూట్ తో దగ్ధమవడం జరిగింది.మంగళవారం ఉదయం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దగ్ధమైన ఇంటిని పరిశీలించారు.అనంతరం ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *