జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఉత్తమ్ గార్డెన్ లో ఈ రోజు జరిగిన విశ్రాంత సంగీత ఉపాద్యాయులు శంకర్ జోషి గారి మనమరాలు జన్మదిన వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు సతీ సమేతంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో టి. రవికుమార్,చెంగల్ జైపాల్, తదితరులు పాల్గొన్నారు