రైతులు పత్తి పంట నష్టంపై ఆవేదన…

రైతులు పత్తి పంట నష్టంపై ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేంద్రంతో పాటు మండల పరిధిలోని జీర్లపల్లి ఈదులపల్లి దేవరంపల్లి ఎల్గోయి తుమనపల్లి గ్రామాల్లో రైతులు తమ పత్తి పంట నష్టం చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, తక్షణ సహాయం అందజేయాలని వారు కోరుతున్నారు. పంట నష్టానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, రైతులకు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version