
Elderly woman dies.
వడదెబ్బతో వృద్ధురాలి మృతి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
ఎండ వడదెబ్బతో మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాంబలక్ష్మి (80) వడదెబ్బతో తీవ్ర అస్తవతకు గురై ఉదయం మరణించింది విషయం తెలుసుకున్న. గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల రాజ్ కుమార్ పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు అనంతర o మృతురాలి కుటుంబ సభ్యులకుతన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వ్యక్తం చేశారు