ఎనిమిదవ రోజు దినం ముట్టించిన యూత్

గణపురం నేటి ధాత్రి

గణపురం కేంద్రంలో ఎర్రమ్మగడ్డ యూత్ అద్వర్యంలో బైరపాకా వెంకటేష్ మరనించి ఇప్పటికి 8 రోజులు అవుతుంధి కావున తోటి మిత్రులు అందరు కలిసి 8 రోజు చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో సామర్ల నాగరాజు మెరుగు ప్రశాంత్ దుప్పటి అంజి జె ప్రశాంత్ ఇంజపెల్లి సోలో మాన్ మెరుగు గణేష్ పెండేలా శ్రీకాంత్ చిలువేరు విద్యాసాగర్ ఇంజపెల్లి రిషి మంద ఢిల్లీ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!