నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం లో మందముల పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్ నేటిధాత్రి 11:

ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్ లోని వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ దెగ్గర శంకర్ అగర్వాల్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.
న్యూ భారత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అద్వర్యం లో సీడి వెంకట్ అద్వర్యం లో
ఓల్డ్ భారత్ నగర్ లో గాజుల గౌరేష్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి,
మరియు లింగంపల్లి రామకృష్ణ ,సల్ల ప్రభాకర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!