భాదిత కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్.పెసరు విజయ్ చెందర్ రెడ్డి
పరకాల,నేటిధాత్రి
రూరల్ మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు సింగడి శ్రీనివాస్ రెడ్డి సతీమణి ఈశ్వరమ్మ సంవత్సరిక కార్యక్రమానికి బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,కిసాన్ మోర్చా నాయకులు కునూరు వీరాస్వామి,శెక్తి కేంద్ర ఇంచార్జ్ గంట శ్రీనివాస్ రెడ్డి,బూత్ అధ్యక్షులు ఏకు సదయ్య, బీజేవైఎం నాయకులు రేగురి శశిధర్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
