
వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో కే డి ఆర్ నగర్ 32 వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ పెండం నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సగర సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యం సాగర్ మనపాడు వెంకటయ్య నందిమల్ల గోపి శివన్న రాసిక రమేష్ కృష్ణయ్య నిరంజన్ బీబీ నఫియా బేగం పద్మ వార్డు ప్రజలు పాల్గొన్నారు