అప్పుడు అంజన్న కోసం అందరూ వచ్చారు..ఇప్పుడు ఒంటరిని చేశారు.!

https://epaper.netidhatri.com/

`అంజన్నకు శఠగోపం.. గుడికి మంగళం

`ఆనాడు గుడి కోసం కొట్లాడిన సీఎం ‘‘రేవంత్‌ రెడ్డి’’ ఇప్పుడు ఏమి చర్యలు తీసుకుంటారో అని వేచి చూస్తున్నా ఫిలింనగర్‌ అంజన్న భక్తులు!

`పార్టీలకతీతంగా కొట్లాడారు ఆ తర్వాత ఏం జరిగిందో అంజన్నకే ఎరుక.?

`జైశ్రీరామ్‌ అనే నాయకులూ కూడా అంజన్నకు తోడుగా నిలువ లేకపోయారు?

`ఏం జరిగిందో ఏమో కానీ అంజన్న కోసం కొట్లాడిన కొందరు బిజెపి నాయకులు కండువాలు మార్చేశారు.!

`రాజాసింగ్‌ అక్కడే గుడి కట్టిస్తా అన్నందుకు బిజెపి నాయకులే రాజాసింగ్‌ ని అక్కడి నుండి తరిమేశారు.

`అంజన్న తో పాటు నెమళ్లకు నిలయమైన ఆ గుట్ట ఇప్పుడు అందరి కళ్ళముందు నేలమట్టం అయిపోయింది

అయోధ్యలో రామయ్యకు కొత్త కోవెల.

జూబ్లిహిల్స్‌ అంజన్నకు లేదు నీడ.

ఇప్పటికైనా సీఎం రేవంత్‌ స్పందిస్తారా?

దాసోజు శ్రవణ్‌ ప్రశ్నిస్తాడా?

అక్కడ పూజులు, ఇక్కడ గుడి కూల్చి భవంతులు.

హనుమాన్‌ సినిమా అందరం చూస్తాం.

హనుమాన్‌ గుడి కూల్చేస్తే మాట్లాడం.

ఇప్పటికైనా సీఎం రేవంత్‌ స్పందిస్తారా?

దాసోజు శ్రవణ్‌ ప్రశ్నిస్తాడా?

దేవుడికే జాగ లేకుండా చేసిన ఘనులు.

కొండమీద కొలువై వున్న దేవునికే

చోటు లేకుండా చేశారు.

కొండను పిండి చేశారు.

గుడిని నేల మట్డం చేశారు.

దేవున్ని అనాధను చేశారు.

నాలుగు ఎకరాలు ఆక్రమించి, గుడికి వెయ్యి గజాలిస్తామంటున్నారు.

ఇచ్చింది లేదు…దేవుడికి కోవెల కట్టింది లేదు.

వ్యాపారం ధనం, దైవం ఒక్కటేనా!

కోట్లు చేతిలో వుంటే దేవుణ్ణి కూడా ఆడిరచొచ్చునా?

మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!