
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలములోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన తోడేటి శశి కుమార్ భార్య శారద అనారోగ్యంతో కరీంనగర్ యాకయ్య హాస్పిటల్లో ఆపరేషన్ జరగగా ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు
వారివెంట బైరి రాజు సాదా దేవేందర్ వున్నారు