
Occasion of Dhanraj's birthday
విద్యార్థులకు విద్య సామాగ్రి పంపిణీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం /జహీరాబాద్:గ్రామీణ ప్రాంతాలలోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని యువ నాయకులు ధన్ రాజ్ అన్నారు. ధన్ రాజ్ పుట్టినరోజు రోజు సందర్బంగా,గురువారం క్రిష్ణ పూర్ గ్రామం లో విద్యార్థుల కు పెన్ను లు పెన్సిల్ తో పాటు విద్య సామాగ్రి ని అందజేశారు. ఈ సందర్బంగా విద్యకు ప్రాధాన్యతనిస్తూ..విద్యార్థులకు అవసరమైన వనరులను అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువులో రాణించేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సురేష్ నాగమణి మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో.