సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కలిసిన ధర్మ సమాజ పార్టీ
డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి
గణపురం మండల కేంద్రంలో నూతనంగా మూడు మండలాలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సీఐ కర్ణాకర్ రావు ని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చా నీ అందించి, శాలువాతో సన్మానించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ,గాంధీ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇంజపెల్లి విక్రమ్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ ,ఖండే సదయ్య తదితరులు పాల్గొన్నారు