కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24
ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి
,మరియు స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేకర్ రెడ్డితో కలిసి సీసీ రోడ్ పనులను ప్రారంభించారు.
ఏ ఎస్ రావు నగర్ హంజిబాబా కమ్యూనిట్టి హల్ దగ్గర సీసీ రోడ్ పనులు, రూ.51 లక్షల వ్యయంతో.
శ్రీనివాస్ నగర్ గ్రౌండ్ దగ్గర సీసీ రోడ్ పనులు, రూ.40లక్షల వ్యయంతో.
అంజనా క్లాసిక్ ఓక వాలీ స్కూల్ దగ్గర సీసీ రోడ్ పనులు, రూ.64 లక్షల వ్యయంతో.ఈ పనులను ప్రారంబించారు.
ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు,డివిజన్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి
,ముఖ్యనాయకులు,నాయకురాలు,కాలనీ వాసులు తదితరులు పాల్గోన్నారు .