అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”!
రాష్ట్ర వ్యాప్తంగా “కోర్టులలో ప్రజా వాజ్యాలు” వేయాలని సమాలోచనలు!
త్వరలో “కోర్టులను” ఆశ్రయించనున్న “ప్రజా సంఘాలు”.
అక్రమ మిల్లర్లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు.
“రైతులను” మోసం చేసినట్లు తేట తెల్లమైనా అధికారులు చలించకపోవడంపై “ప్రజా సంఘాల” ఆగ్రహం
హన్మకొండ జిల్లాలో ఓ మిలర్ల్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.
“జాయింట్ కలెక్టర్” కూడా మోసం జరిగినట్లు “కమీషనర్”కు నివేదిక పంపడం జరిగింది.
ఖమ్మం “జేసి” సదరు మిల్లర్పై చర్యలకు సిఫారసు చేయడం కూడా జరిగిపోయింది.
ఇంకా మిల్లర్ పై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు ప్రశ్నిస్తున్న “ప్రజా సంఘాలు”.
రైతులను మోసం చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదని “ప్రజా సంఘాల” హెచ్చరిక.
హన్మకొండ జిల్లాలో రైతులను మోసం చేసిన మిర్లర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని “ప్రజా సంఘాల” డిమాండ్.
“సివిల్ సప్లయ్” అధికారులు స్పందించకపోతే ఆందోళనకు “ప్రజా సంఘాల” కార్యాచరణ.
మీ “నేటిధాత్రి”లో ఎక్స్ క్లూజివ్ గా.