మంత్రి శ్రీధర్ బాబును కలిసిన డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్
భూపాలపల్లి నేటిధాత్రి
హైదరాబాదులో మినిస్టర్ క్వార్టర్స్ కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బట్టు కర్ణాకర్ ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది
