విద్యుత్ ప్రమాదంలో ఆవు మృతి,
నేటి ధాత్రి, మొగుళ్లపల్లి:
మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో సోమవారం విద్యుత్ ప్రమాదంలో తోకల లక్ష్మయ్య అనే రైతుకు సంబంధించిన ఆవుమొట్లపల్లి పల్లె ప్రకృతి వనం వద్ద నున్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు ప్రమాదానికి గురై ఆవు అక్కడికక్కడే మృతి చెందింది సుమారు 50 వేల రూపాయల ఆవు మృతి చెందడంతో రైతు తోకల లక్ష్మయ్య ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు