
Condolence Visit to Warangal Collector Dr. Satyasharada IAS
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ కి పరామర్శ
#కలెక్టర్ ను పరామర్శించిన మహాజన జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా రమేష్ బాబు
హన్మకొండ, నేటిధాత్రి:
కొన్ని రోజుల కిందట అనారోగ్య కారణంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి ఐఏఎస్ అత్తయ్య విజయలక్ష్మి చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న మహాజన జర్నలిస్ట్ ఫోరం ఎం జె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు టీ 9 న్యూస్ ఛానల్ సీఈఓ జిల్లా రమేష్ బాబు హైదరాబాద్ లో వారి ఇంటికి వెళ్లి కలెక్టర్ ని మరియు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. జిల్లా రమేష్ బాబు తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు జిల్లా రాకేష్ ఉన్నారు.