వాలి బాల్ కిట్టు అందజేసిన కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు వకల భరణం శ్రీనివాస్

వేములవాడ రూరల్ నేటిధాత్రి

వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వకలా భరణం శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రొండి రాజు చేతులమీదుగా నాగయ్య పల్లె గ్రామ యువతకు వాలీబాల్ కిట్టు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు చదువులో రాణించాలన్నారుఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రమ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!