వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వకలా భరణం శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రొండి రాజు చేతులమీదుగా నాగయ్య పల్లె గ్రామ యువతకు వాలీబాల్ కిట్టు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు చదువులో రాణించాలన్నారుఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రమ యువకులు తదితరులు పాల్గొన్నారు.