కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీడీ ప్యాకింగ్ కంపెనీలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా బలపరిచిన వెలిచాల రాజేందర్రావుకి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని బీడీ కార్ఖానాలో కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గ్రామంలోప్రచారం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్ ఆసాని సత్యనారాయణ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు నేరెళ్ల నరసింహ గౌడ్ మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి సు ద్దాల కర్ణాకర్ రాపల్లి ఆనందం సామల రమేష్ మోర లక్ష్మీరాజం బండి పరశురాములు లింగం రాణి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *