గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ఎర్రమ్మ గడ్డ కాలనీ ఆరుముల్ల ప్రభాకర్ సుమన్ వారి తండ్రి ఆరు ముళ్ళ మొగిలి అనారోగ్యంతో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలియజేయడంతో కాంగ్రెస్ నాయకులు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని చెబుతూ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ శాఖ వైస్ చైర్మన్ రేపక రాజేందర్ మండల కోఆప్షన్ మాజీ ఎండి చోట మియా గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆరు ముళ్ల ఎల్ల స్వామి గ్రామ కమిటీ మాజీ అధ్యక్షులు దూడపాక దుర్గయ్య తిక్క రాధాకృష్ణ దూడపాక శ్రీనివాస్ దుప్పటి శంకర్ తదితరులు పాల్గొన్నారు