చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం వెంకట్రావుపల్లిలో మృతి చెందిన గుండ దినేష్ తండ్రి (గుండ రమేష్ ) మరియు చైన్ పాక గ్రామానికి చెందిన
(అలివేలు వెంకట్ రెడ్డి) కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతి చెందగా వారి కుటుంబాలను చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి గారు* పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. వారి వెంట జిల్లా అధికారప్రతినిధి దొడ్డి కిష్టయ్య, మండల ప్రధానకార్యదర్శి గడ్డం కొమురయ్య, మండల యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్, ఓబీసీ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బోట్ల రవి,మాజీ కో ఆప్షన్ సభ్యులు రాజ్ మొహమ్మద్,అల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.