మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్

మైనార్టీలకు కొమ్ముకాస్తూ హిందువుల పై కక్ష సాధింపు,,,

పంజా విజయ్ కుమార్ పై ఆరోపణలు నిరాధారం…

రామాయంపేట పట్టణ బిజెపి సీనియర్ నాయకులు…

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.

దేశంలోనే మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని రామాయంపేట బిజెపి నాయకులు దామోదర్ రావు నవతు రాజు విలేకరుల సమస్యలు మాట్లాడారు, శారద ఫంక్షన్ హాల్ లో జరిగిన బిజెపి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్ హెడ్ క్వార్టర్ లో జరిగిన గో వద గోసంరక్షణ కోసం సంగ్ పరివార్బంధువులు ప్రజలు సంరక్షించడానికి జరిగిన ఘర్షణలో హిందూ బంధువులకు మైనార్టీ వర్గాల రాళ్ల దెబ్బలు కత్తిపోట్లు సంరక్షించవలసిన బాధితులపై లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు హిందువుల పవిత్ర దైవంగా భావించే గోమాతను చట్ట విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఖాతరు చేయని వారిపై చర్యలు తీసుకోకుండా చేసిన వారిపై కేసులు పెట్టడం లాంటి చాట్ చేయడం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు సరికాదన్నారు అసలు సమస్య మాట్లాడవలసిన రామాయంపేట కాంగ్రెస్ నాయకులు హిందువుల పై ఏమాత్రం జాలి చూపించకుండా మైనార్టీ వర్గాలకే వత్తాసు పలుకుతూ ప్రెస్ మీట్ ఇచ్చారన్నారు ఐక్యమత్యం లేని కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల వేర్వేరు వర్గాలతో మెదక్ ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలనుకోవడం హాస్యాస్పదం అన్నారు గోసంరక్షణ పై మాట్లాడవలసిన హిందువుల కత్తిపూటపై మాట్లాడవలసిన కాంగ్రెస్ నిజాయితీపరుడైన నాయకుడు సామాజికవేత్త పాఠశాలలకు సహకరించి విద్యార్థులకు నడుము కట్టిన పంజా విజయ్ కుమార్ ను విమర్శించడం శోచనీయమన్నారు ఆయన మాట్లాడింది సరియైన విధానమే అయినా ముస్లిం మైనార్టీల ఓటు దండుకోవడానికి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లే మూల కారణం అన్న విషయాన్ని మర్చిపోయారని అధిక సంఖ్యకులైన కెసిఆర్ కు పట్టిన గతి కాంగ్రెస్ కూడా పడుతుందని అడ్రస్ లేకుండాసమాధి అవడం జరుగుతుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కటిక కార్తీక్,కవిత,కోడపర్తి నరేందర్,బండి గిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!