సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన
జహీరాబాద్ నేటి ధాత్రి:
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
జహీరాబాద్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకు గాను ₹1,46,000 విలువ గల చెక్కులను పాక్స్ చైర్మన్ మచ్చెందర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ , పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ జగదీష్ గ్రామ పార్టీ అధ్యక్షులు సత్వర్ సయీద్ ,అల్గోల్ చంద్రకాంత్ రెడ్డి, అనెగుంట జగ్గనాథం,నాయకులుస్వామీదాస్,రాజు,వేంకటి,మల్లేష్ ప్రశాంత్ తదితర ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు.సత్వార్ గ్రామానికి చెందిన మోగులప్ప గారికి ₹.15,000/- అనెగుంట గ్రామానికి చెందిన నిర్మలమ్మ గారికి ₹.55,500/- అల్గొల్ గ్రామానికి చెందిన మీనా గారికి ₹.20,500/- చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన జంగలి శ్రీకాంత్ గారికి ₹.29,000/- , బస్వరాజు గారికి ₹.26,000/- ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.