
Koninty Manik Rao
సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు
◆:-మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ…
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు 12 చెక్కులను గాను ₹4,30,000 విలువ గల చెక్కులను క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు _జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ మరియు ప్యాక్స్ చైర్మన్ మచ్చేందర్ గార్లతో కలిసి అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:-అనేగుంట గ్రామానికి చెందిన కడిమంచి రేణుక గారికి ₹.60,000 సత్వార్ గ్రామానికి చెందిన ఎర్పుల పద్మావతి గారికి ₹.5,500/-, ₹.60,000 , & ₹.49,500/-బుచ్చినెల్లి గ్రామానికి చెందిన బరూర్ జయ్యప్ప గారికి ₹25,500/-,మల్లగారి రూబెన్ గారికి ₹6,000/-,₹56,000/-,రాయిపల్లి డి గ్రామానికి చెందిన బేగరి భాగమ్మ గారికి ₹42,000/-,అల్గొల్ గ్రామానికి చెందిన సయ్యేద్ ముబీన్ గారికి ₹45,000/-,చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన హఫీజ్ మియా గారికి ₹40,500/-,బుర్దిపాడ్ గ్రామానికి చెందిన ఉరడి కృష్ణ గారికి ₹17,000/-,డిడిగి గ్రామానికి చెందిన గవిని రాజు గారికి ₹23,000/-,ఈ కార్యక్రమంలో ఝారసంఘం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్,మాజీ ముగడంపల్లి సర్పంచ్ ఫోరమ్ మాజీ అధ్యక్షులు సురేష్,మండల బీసీ సెల్ అధ్యక్షులు అమిథ్ కుమార్ , ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరు రాతోడ్,మాజీ సర్పంచ్ లు విజయ్, చిన్న రెడ్డి, జగదీష్, అబ్రహం,వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు సహీద్, పెంట రెడ్డి, చెంద్రకాంత్ రెడ్డి, పర్వేజ్ పటేల్, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయకులు ,బస్వారాజ్, కె కిష్టయ్య, ప్రభాకర్, వీర్ శెట్టి, శ్రీనివాస్, రాజు, అభిషేక్ రెడ్డి, రాతోడ్ భీమ్ రావు నాయక్, లక్ష్మయ్య, అశోక్,ఇనాయత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గారికి బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు ..