ప్రజల హృదయాలలో నిలిచిన శ్రీపాదరావు
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు విశ్లవత్ దేవన్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పాద రావు 25వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనంతరం మాట్లాడుతూ శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా ఎనలేని సేవలు అందించారు . మంథని నియజక వర్గం లో ఎస్సీ ఎస్టీ నీరు పేద కుటుంబాలకు పట్టలు ఇప్పించిన ఘనత శ్రిపదరావు కే దక్కుతుంది. దనువడ గ్రామ సర్పంచ్ గా. మహాదేవ పుర్ సమితి వైస్ ప్రెసిడెంట్ గా మంథని శాసన సభ్యులు గా 3 సార్లు వరుసగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ గా రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందిం చి. అజాత శత్రువు గా పేరు గాంచిన నారని కొనియడినరు..
వారి మరణ o చిరస్మరణీయ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు. సల్లురి మధు ఐ ఎన్ టి సి ఉభయ రాష్ట్రాల కార్యదర్శి పసునూ టీ రాజేందర్ కౌన్సిలర్ లు దట్ల శ్రీనివాస్. ముంజల రవీందర్. పిల్లలమర్రి నారాయణ. ఐ ఎన్ టి సి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య. ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణకర్ కాంగ్రెస్స్ పార్టీ సీనియర్ నాయకుడు సళ్లురి సమ్మయ్య . బేతెళ్ళి మధుకర్ రెడ్డి. వేముల మల్లేష్ గౌడ్ . పైడిపల్లి రమేష్ రమణ చారి. గోమస భమయ్య బౌత్ రాజేష్ . వెంకీ యాదవ్. నగపురి సమ్మయ్య. పులి వేణు గుడేపు చందర్. కప్పల రాజేష్. మహిళ నాయకురాలు కడరి మాలతి. జాంబోజు పద్మ. పుస్పా . లక్ష్మీ. వర లక్ష్మీ. సంపత్ యాదవ్. మోతే సుధాకర్. కె వి అశోక్ శబీర్ ఖాన్. సోషల్ మీడియా సతీష్ బోత్. గౌరీ కృష్ణ. సోతుకు సమ్మయ్య. కుదుడుల రాయమల్లు. తదితరులు పాల్గొన్నారు.