ఘనంగా శ్రీపాద రావు 25వ వర్ధంతి వేడుకలు

ప్రజల హృదయాలలో నిలిచిన శ్రీపాదరావు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు విశ్లవత్ దేవన్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పాద రావు 25వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనంతరం మాట్లాడుతూ శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా ఎనలేని సేవలు అందించారు . మంథని నియజక వర్గం లో ఎస్సీ ఎస్టీ నీరు పేద కుటుంబాలకు పట్టలు ఇప్పించిన ఘనత శ్రిపదరావు కే దక్కుతుంది. దనువడ గ్రామ సర్పంచ్ గా. మహాదేవ పుర్ సమితి వైస్ ప్రెసిడెంట్ గా మంథని శాసన సభ్యులు గా 3 సార్లు వరుసగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ గా రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందిం చి. అజాత శత్రువు గా పేరు గాంచిన నారని కొనియడినరు..
వారి మరణ o చిరస్మరణీయ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు. సల్లురి మధు ఐ ఎన్ టి సి ఉభయ రాష్ట్రాల కార్యదర్శి పసునూ టీ రాజేందర్ కౌన్సిలర్ లు దట్ల శ్రీనివాస్. ముంజల రవీందర్. పిల్లలమర్రి నారాయణ. ఐ ఎన్ టి సి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య. ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణకర్ కాంగ్రెస్స్ పార్టీ సీనియర్ నాయకుడు సళ్లురి సమ్మయ్య . బేతెళ్ళి మధుకర్ రెడ్డి. వేముల మల్లేష్ గౌడ్ . పైడిపల్లి రమేష్ రమణ చారి. గోమస భమయ్య బౌత్ రాజేష్ . వెంకీ యాదవ్. నగపురి సమ్మయ్య. పులి వేణు గుడేపు చందర్. కప్పల రాజేష్. మహిళ నాయకురాలు కడరి మాలతి. జాంబోజు పద్మ. పుస్పా . లక్ష్మీ. వర లక్ష్మీ. సంపత్ యాదవ్. మోతే సుధాకర్. కె వి అశోక్ శబీర్ ఖాన్. సోషల్ మీడియా సతీష్ బోత్. గౌరీ కృష్ణ. సోతుకు సమ్మయ్య. కుదుడుల రాయమల్లు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!