సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్.
*నేటి ధాత్రి హైదరాబాద్* ఫ్లాష్.. ఫ్లాష్.. సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్. స్వల్ప లక్షణాలతో తన ఫాం హౌస్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కుమార్ ప్రకటించారు.
*నేటి ధాత్రి హైదరాబాద్* ఫ్లాష్.. ఫ్లాష్.. సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్. స్వల్ప లక్షణాలతో తన ఫాం హౌస్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కుమార్ ప్రకటించారు.
వాస్తవ కథనాలను వెలుగులోకి తెస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు మారుపేరుగా మారిన నేటిధాత్రి ” గుత్తేదారులు గుప్పిట్లో గురుకులాలు “” అనే వాస్తవ కథనాన్ని వరుస కథనాలతో ప్రచురణ చేస్తున్న నేటిధాత్రి దినపత్రికను ఇతర పత్రికలు ఆదర్శంగా తీసుకోవాలని తెలుపుతూ నేటి ధాత్రి దినపత్రికకు కృతజ్ఞతలు తెలుపతున్న పిర్యాదుదారుడు.
జోగులాంబ గద్వాల్ జిల్లా, నేటిధాత్రి: అలంపూర్ నియోజక వర్గం రాజోలి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మాలకొండయ్య ఉత్తమ వైద్యుడిగా అవార్డు ను జిల్లా కలెక్టర్ శృతి ఓజా చేతుల మీదుగా జిల్లా కేంద్రం లోని గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు ను అందుకున్నారు. డాక్టర్ మాలకొండయ్య కు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, రోగుల పట్ల అంకితభావం తో పనిచేసి ప్రజల మధ్య నే ఉంటూ వైద్య ఆరోగ్య…
*పామాయిల్ సాగు పరిశీలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు* *వేగవంతంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి* *విద్యుత్ తాగునీటి సరఫరా శాఖలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సర్పంచులు* *అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి గండ్ర* *మత్స్య శాఖ ఉన్నత అధికారులు రాకపోవడంతో ఆగ్రహం* *సమావేశంకు హాజరు కాని మైనింగ్ ఎక్సైజ్ ఆర్ అండ్ బి పలు శాఖల అధికారులు* *చలి వాగు నీటిని విడుదల చేసిన దంపతులు* శాయంపేట, నేటిధాత్రి: రైతులు మారుతున్న నవయుగానికి అనుగుణంగా…
*బంద్ కు మద్దతుగా ధర్నా రాస్తారోకో* *సన్న వడ్లకు 25 వందల మద్దతు ధర కల్పించాలని డిమాండ్* శాయంపేట, నేటిధాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ధర్నాకు మద్దతుగా రైతు సంఘాలు అఖిలపక్షం నాయకులు ఇచ్చిన పిలుపు మద్దతుగా శాయంపేట మండలంలో ఎంసిపిఐ యు, కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్,తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ఎమ్మార్పీఎస్, బహుజన సంక్షేమ సంఘం, డివైఎఫ్ఐ రైతు…
గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి జిడబ్ల్యూ ఎంసి,నేటిధాత్రి: ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పించుటకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కుడా కార్యాలయంలో అధికారులతొ సమావేశమై ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు భిక్షాటన ను వీడి సమాజంలో గౌరవంగా జీవించాలనే సదుద్దేశంతో వారికి బల్దియా ద్వారా కమ్మునిటీ టాయిలెట్స్, లూ కేఫ్ లు, నర్సరీలు నిర్వహణ బాధ్యతలు అప్పగించమని అన్నారు. విద్యార్హత,…
మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా), 06 నవంబర్ (నేటిధాత్రి): టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నమోదు చేయించిన పట్టభద్రుల ఓటర్ ఫారంలను శుక్రవారం చివరి తేది కావడంతో 1000 పట్టభద్రుల ఓటర్ నమోదు ఫారంలను మల్కాజ్గిరి తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సరితకు అందజేశారు, ఈ కార్యక్రమంలో మునుస్వామి,మైత్రినాథ్, బిక్షపతి,గణేష్ ముదిరాజ్, పివి…
ఐనవోలు నేటిధాత్రి : మండలానికి తహసీల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ ను మండల ఎంపీటీసీలు మర్యాద పూర్వకంగా కలిసి,పుష్ప గుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, మండల పార్టీ అధ్యక్షులు పోలేపెల్లి శంకర్ రెడ్డి, ఎంపీటీసీ లు కొత్తూరి కల్పన మధుకర్, చాట్ల అరుణ,తాటికాయల రమేష్, రాజేందర్,సోమేశ్వర్,దామెర అనూష అనిల్ తదితరులు ఉన్నారు.
మహబూబాబాద్ జిల్లా,నేటిధాత్రి: రాష్ట్ర అభ్యున్నతిలో హరితహారం కీలకంగా మారుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం 6వ విడత హరిత హారంలో భాగంగా జిల్లాలోని బయ్యారం లో అవెన్యూ ప్లాంటేషన్, చర్లపల్లి మంకీ ఫుడ్ కోర్టులో మొక్కలు నాటారు. అనంతరం బయ్యారంలో పి. ఏ. సి.ఎస్ ఆధ్వర్యంలో కోటి రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతూ బిందు,…
ఒకే రోజు 199 కరోనా కేసులు నమోదు -జీహెచ్ఎంసీలో మోగుతున్న కరోనా ప్రమాద గంటికలు -24 గంటల్లో 5 గురి మృతి రాష్ట్రంలో 2,698కి చేరిన కేసులు -రాష్ట్రంలో కర్ఫ్యూ భారీ సడలింపు హైదరాబాద్: తెలంగాణలో అమాంతం రికార్డు బద్దలు కొట్టే కేసులు నమోదయ్యాయి.ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులేటిన్ ప్రకారం కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఒక్కరోజే 122 మందికి కరోనా…
*20 లారీలు ఏర్పాటు చేస్తాం* *ఆర్డిఓ విచారణలో బయట పడుతున్న నిజాలు* *ధాన్యం విక్రయించి నెల గడిచినా అందని రిసిప్ట్* *ధాన్యం నిల్వ చేయడానికి గోదాం పరిశీలన* శాయంపేట, నేటి ధాత్రి: రెండు రోజులలో మక్కల కొనుగోలు ప్రక్రియ ముగియనున్నది, వేల సంఖ్యలో బస్తాలు గోదాములకు తరలించకుండా నిల్వ ఎందుకు చేశారు, రెండు రోజుల్లో ధాన్యం మొత్తాన్ని గోదాములకు తరలించాలని ఆదేశాలు జారీ చేసిన పరకాల ఆడివో కిషన్ నాయక్. శాయంపేట మండలంలో పెద్ద మొత్తంలో మక్కజొన్న…
ఐనవోలు(వర్ధన్నపేట)నేటిధాత్రి:రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తున్నదని నందనం పిఏసిఏస్ వైస్ చైర్మన్ తక్కల్లపేల్లి చందర్ రావు అన్నారు.గురువారం మండలంలోని పెరుమాల్లగూడెం గ్రామంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ విధానంలో సంస్కరణలు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పాటు పడుతున్నారని అన్నారు. రైతులందరూ ఒకే రకమైన పంటలు చేయడం వలన డిమాండ్ లేక గిట్టుబాటు ధర లభించడం లేదని చందర్ రావు…
కరోనా సంక్షోభం నుంచి పాత్రికేయులను కాపాడుకోవాలి పలువురికి సరుకులు అందించిన టిఆర్ఎస్ యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్ కరోనా వైరస్ యావత్తు మానవాళిని గడగడలాడిస్తున్న నేపథ్యంలో పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని టిఆర్ఎస యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్ అన్నారు. బుధవారం హన్మకొండ జడ్పీ గెస్ట్ హౌజ్ ఆవరణలోలో వరంగల్ నగరంలోని పలువురు పాత్రికేయులకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా వీరేందర్ మాట్లాడుతూ…కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో మీడియా…
హైదరాబాద్ శ్రీనిధి కళాశాల రిజిస్టర్ చందా సాంబయ్య వరంగల్ అర్బన్ :- ప్రతిఒక్కరు కారోన వైరస్ ఎదుర్కొని క్షమంగా ఉండాలంటే తమ ఇండ్లలో ఉండటమే సురక్షితమని హైదరాబాద్ శ్రీనిధి ఇనిస్టుట్ సైన్స్ టెక్నోలజీ కళాశాల రిజిస్టర్ చందా సాంబయ్య పిలుపునిచ్చారు వరంగల్ గ్రేటర్ పరిధిలోని 5 వ డివిసన్ బొల్లికుంటా కీ.శే.శ్రీమతి పోగు రామక్క జ్ఞాపకార్ధం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగినది కరోనలాంటి మహామర్రిని పరదోలి పేదలకు పేదలను అందుకోడానికి దాతలు ముందుకు వచ్చి…
మద్యం సేవిస్తూ పేకాట ఆడుతూ ఎంజాయ్ లీడర్లు, ఫైనాన్స్, మద్యం వ్యాపారులదే హవా ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు *వరంగల్ సిటి నేటిధాత్రి* వరంగల్ నగరంలో పేకాట కేంద్రాలు మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తున్నాయి ఇందుకు ఇంటి యజమానులే ఒక సెటప్ ఏర్పాటు చేసుకొని గ్యాంగ్ గా ఏర్పాటై గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నట్టు సమాచారం అండర్ రైల్వే గేటు ప్రాంతంలో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు నడుపుతున్నారు కరిమాబాద్,ఎస్ ఆర్ ఆర్…
రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సుధారాణి వరంగల్ అర్బన్,నేటిధాత్రి: ప్రస్తుత లాక్ డౌన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్ 24 వ డివిజన్లోని 70 పేద కుటుంబాలకు ది వరంగల్ ఐరన్ మరియు హార్డ్ వేర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆద్వర్యములో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, మాజీ పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోడం రాజేందర్,…
ధారాదత్తం చేసిన భూములు కబ్జా సమాధుల స్మశాన వాటిక గా వాడకం సమాధులపై ఇంటిని నిర్మించుకున్న *బాలాజీ* నివాసం.. పిర్యాదు చేసినా పట్టింపులేని అధికారులు మా స్థలాన్ని మాకివ్వండి *గట్టు* పట్టుదల వరంగల్ సిటి నేటిధాత్రి అదొక సమాధులు నిర్మాణం చేసుకున్న స్థలం పవిత్రంగా భావించే ఆ స్థలంలో సమాధులు నిర్మించుకొని ఆలయంగా భావించే సమాధుల పై ఓ ఘనుడు కన్నేసి ఏకంగా గృహ నిర్మాణమే చేపట్టాడు వివరాల్లోకి వెలితే గత 70 సంవత్సరాల క్రితం…
వరంగల్ సిటి నేటిధాత్రి వరంగల్ సికెఎం ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది గత మూడు రోజుల క్రితం నర్సంపేట మండలం బుదరవుపేట గ్రామం నుండి వరంగల్ ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన శ్రీలోజు సరిత అనే మహిళ పండంటి పాపకి జన్మనిస్తుంది సోమవారం పాప కు వైద్యులు టీకా వేశారని దానితో పసికందు నీలిరంగులోకి మారిందని వైద్యులకు చెప్పినా పట్టించుకోకపోవటం తో పాప మరణించిందని సరిత కుటుంబ సభ్యులు వాపోయారు వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పసికందు మరణించినట్టు వారు…
హైదరాబాద్ : నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ పి కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాధితుడిని తరుముతూ కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు.. మృతిచెందిన వ్యక్తి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నేటిధాత్రి: చర్ల మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు పెట్టి అయితు అలియాస్ అయితడు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2014 ఆగస్టు నెలలో భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు పార్టీ దళం సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై దళ కమాండర్ సంతోష్ ఆదేశాల మేరకు దళ సభ్యుడిగా చేరి అజ్ఞాతవాసం లోకి వెళ్లినట్లు తెలిపారు. ఆరోగ్యం సహకరించని…