
గుజరాత్ సీఎం ను సన్మానం చేసిన జ్యోతి రమణ
వనపర్తి నేటిదాత్రి : నాగర్ కర్నూల్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ గెలుపునకు కృషి చేయుటకు ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ ను రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా జైంట్ ట్రెజరర్ మాజీ కౌన్సిలర్ జ్యోతి రమణ కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాదు ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ నిచేయాలని జ్యోతి ఒక…