83,12,250-00 విలువ గల గంజాయి,అల్ఫాజోలం దహనం:

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 83,12,250-00 విలువ గంజాయి,అల్ఫాజోలం దహనం చేశామని జిల్లా ఎస్పీ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 5 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 183 కిలోల 490 గ్రాముల గంజాయి మరియు 3 కేజీల 725 గ్రాముల అల్ఫాజోలం లను, ఎన్ డి…

Read More

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి

వీణవంక మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శీలం సురేందర్ రెడ్డి వీణవంక , (కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని వీణవంక మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శీలం సురేందర్ రెడ్డి అన్నారు. మండలం లోని గంగారం, కొండపాక, బేతగల్, శ్రీరాములపేట, చల్లూర్, కిష్టంపేట, దేశయిపల్లి, ఘన్ముక్ల ఈ గ్రామాలలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు….

Read More

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వంగపల్లి శ్రీనివాస్ మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ లో ఎమ్మార్పీఎస్ టిఎస్ నాయకుడు మహేష్ అన్న నరేష్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ నరేష్ కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం నింపారు ఈ కార్యక్రమంలో కోరు కమిటీ సభ్యుడు ఈదునూరి యాకయ్య హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాజేష్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ పుల్ల సతీష్ శీలప్ప కారీష్ రాజబాబు…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన అంబేద్కర్ సంఘం నాయకులు

బాలానగర్ /నేటి ధాత్రి. బాలానగర్ మండలం బోడ జానంపేట గ్రామ నివాసి, అంబేద్కర్ సంఘం మహిళ ఉపాధ్యక్షురాలు బి.శ్రీలత గురువారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ అధ్యక్షుడు పొట్లపల్లి యాదయ్య, రఫిక్, శంకర్ నాయక్, వెంకట్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ…

Read More

గ్రామసభలపై అబద్ధపు ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ బేవర్స్ బ్యాచ్

98% గ్రామ సభలు సజావుగా సాగుతున్నాయి నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ముంపు బాధితులను ఆదుకుంటాం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గంగాధర నేటిధాత్రి : గ్రామసభలపై కొంతమంది బిఆర్ఎస్ బేవర్స్ బ్యాచ్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, 98% గ్రామ సభలు సజావుగా సాగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగాధర మండలంలోని నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి…

Read More

నెరవేరిన కాసారం ప్రజల చిరకాల స్వప్నం

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గంగాధర నేటిధాత్రి : కాసారం ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది అన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.గంగాధర మండలం కాసారం వద్ద రూ.2కోట్ల50లక్షలతో కాసారం- గర్షకుర్తి గ్రామాలకు నూతనంగా వేసిన రోడ్డును గురువారం ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం లోని పల్లెల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాసారం గ్రామ ప్రజల చిరకాల స్వప్నం కాసారం గర్షకుర్తి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్తులకు బీటీ…

Read More

ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ కు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు

టీవీ ఏసి జేఏసీ నాయకులు గణపురం నేటి ధాత్రి గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో తెలంగాణ విద్యుత్ అర్టీజన్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ కెటిపిపి జెఎసి చైర్మన్ కన్వీనర్ ల ఆద్వర్యంలో నాలుగవ రోజు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం హెచ్ -58 జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రఘోత్తం రాష్ట్ర నాయకులు పుట్టపాక కిరణ్ పొనగంటి శ్రీపాల్…

Read More

క్రీడలతో మానసిక ఉల్లాసం:- ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ

నేటిధాత్రి పోచంమైదాన్ క్రీడలతో మానసిక ఉల్లాసం చేకూరుతుందని వరంగల్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ అన్నారు. నగరంలోని ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో గురువారం స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసిపి సత్యనారాయణ క్రీడలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, క్రీడలు ఆడటం వల్ల విద్యార్థులకు కలిగే భౌతిక ప్రయోజనాలు లెక్కలేనన్ని సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంలో అనేక శారీరక కార్యకలాపాలు కీలకపాత్రను వహిస్తాయని తెలిపారు. విద్యార్థులు క్రీడలలో రాణించాలన్నారు. అనంతరం ఒయాసిస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్…

Read More

22వ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

2కోట్ల 60లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్ పనులు ప్రారంభం నేటిధాత్రి, పోచంమైదాన్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ తూర్పు పరిదిలో, 22వ డివిజన్ మర్రి వెంకటయ్య కాలనీలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఏ) ఫండ్ నుండి, 2 కోట్ల 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్లు డ్రైన్ పనులకు, ఇదే ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 50లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ,…

Read More

జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జన్మదిన వేడుకలు.

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128 వ జయంతి వేడుకలను స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్ర పోరాటంలో దేశంకోసం వారి పూర్తి జీవితాన్ని త్యాగం చేశారని, అందువల్లే మనకు స్వాతంత్రం వచ్చిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్ మాజీ వార్డు సభ్యులు…

Read More

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పిల్లల కోసం ఆటల పోటీల ప్రైజెస్ అందజేసిన ఎన్నారై

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి 26 ను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆటల పోటీలకు తనవంతు ప్రోత్సాహకంగా మల్యాల గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్నారై అనపర్తి రాజు పది వేయిల రూపాయలను హెడ్ మాస్టర్ శరత్ చంద్ర సార్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్ మాజీ వార్డు సభ్యులు ప్రసాద్,సతీష్,సుధాకర్, దివ్యసాగర్, మధు,సుమన్,మధు,గంగాధర్, నరేందర్,శంకర్,శ్రీనివాస్, రాజు మరియు ఉపాధ్యాయ బృందం,…

Read More

జాబితాలో పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపీడీవో రాజిరెడ్డి నిజాంపేట, నేటిదాత్రి ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో అర్హుల పేర్లు లేకపోతే ఆందోళన చెందవద్దని తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ రాజిరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని చల్మెడ గ్రామంతో పాటు నిజాంపేట, కల్వకుంట, నందిగామ గ్రామాలలో నాలుగు పథకాలపై గ్రామసభల నిర్వహించి జాబితాలో ఉన్న పేర్లను చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసలైన లబ్ధిదారుల కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నామని, ఏమైనా పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా…

Read More

పోట్టకూటికి వచ్చిన కుటుంబాల కు మహా రోడ్డు నిర్లక్ష్యం కాటేసింది.

వరుసగా ఇద్దరు మృతి, పెద్ద దిక్కులు కోల్పోయిన కుటుంబాలు. అమాయకులను పొట్టన పెట్టుకునే, రోడ్డుసమస్త పై చర్యలు తీసుకోకుంటే మరిన్ని ప్రాణాలకు నష్టం. అకాస్మికంగా ఇద్దరు యువకుల మరణం మండలమంతా విషాదం. మహారాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, కంపెనీపై చర్యలు మృతులకు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలి. రెండు రాష్ట్రాల ప్రజలు. మహాదేవపూర్ -నేటి ధాత్రి: పేదరికం బతకనివ్వడం లేదని పని చేసుకుని బతుకుతామని పొట్ట చేతిలో పట్టుకొని సుమారు 20 సంవత్సరాల క్రితం హబీబ్ జాబరీ…

Read More

నేటిధాత్రి క్యాలండర్ ఆవిష్కరణ

వరంగల్, నేటిధాత్రి గురువారం రోజున వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్ చేతుల మీదుగా “నేటిధాత్రి” పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం హనుమకొండ లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో పలువురు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అంబరీష్ రావు, గుడిమల్ల రవికుమార్, ఏలుకుర్తి ఆనంద్ మోహన్, విజయకుమార్, పోషిని రవీందర్, హేమసుందర్ రెడ్డి, మహేందర్, ముకేష్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు…

Read More

ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా సహించేది లేదు..

అర్హత కలిగినవారందరికీ ఇళ్లు, కార్డులు రావాల్సిందే.. అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు.. పదేళ్లలో రోడ్ల కోసం బీఆర్ఎస్ ఇచ్చింది రూ.93 కోట్లు.. ఏడాదిలో నేను తెచ్చింది రూ.200 కోట్లు.. చెప్పింది చేస్తా.. చేయగలిగిందే చెప్తా.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరులో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా తాను సహించేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు….

Read More

మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా “నేటిధాత్రి” పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

నేటిధాత్రి, వరంగల్. నేటిధాత్రి” పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్ లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానజీ వాంఖడే, స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి ల చేతుల మీదుగా “నేటిధాత్రి” పత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ…

Read More

4వ రోజు ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష

సీఐటీయూ జిల్లా జాయింట్ సెక్రెటరీ రమేష్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి విద్యుత్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో 4వ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమై అయ్యాయి సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ ఆకుదారి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై పూలమాలలు వేసి నిరాహార దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆకుదారి రమేష్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్ కన్వర్షన్ ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని ఏపీఎస్ ఈ బీ…

Read More

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకున్ని పరామర్శించిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చాంద్ పాషా ఇటీవల అనారోగ్యంతో కరీంనగర్ లోని అపోలో రిచ్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చిన చాంద్ పాషా ను ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాజీ ఎంపీపీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్రావు,వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి…

Read More

సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు.

చిట్యాల,నేటిధాత్రి: చిట్యాల మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల కళాశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను పురస్కరించుకొని పాఠశాల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, నీలం రవీందర్ సమక్షంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వాసాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు జయంతి వేడుకలు పురస్కరించుకొని ప్రోగ్రాం ఆఫీసర్ వాసల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఆజాద్ హిందు పౌజ్* ఏర్పాటుచేసి తెల్ల దొరల వెన్నుల్లో వణుకు పుట్టించిన ధైర్యవంతుడు మాతృభూమి…

Read More

గ్రామసభల పేరుతో వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్యం

ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండలం లోని గ్రామపంచాయతీ కార్యాలయలలో నిర్వహించిన ప్రజా పాలన,గ్రామసభలో గతంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి ఇప్పటివరకు ఆ దరఖాస్తులు ఏమైనాయో చెప్పకుండా వాటికి సంబంధించిన డేటాని కూడా ప్రజల ముందు ఉంచకుండా ఎవరో ఒకరిద్దరూ కూర్చొని సెలెక్ట్ చేసిన కొంతమంది పేర్లను మాత్రమే లిస్టులో వచ్చేలాగా చేసి మళ్ళీ గ్రామసభ పేరుతో మరొక్కసారి ప్రజలను వంచించేందుకు లిస్టులో పేరు రానివారు…

Read More
error: Content is protected !!