ఖమ్మం మాల విద్యార్థుల ఆవిర్భావ సభకు వేలాదిగా తరలి రండి

జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్ భద్రాచలం నేటి ధాత్రి భూపతి రావు కాలనీ నందు చినిగిరి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన భద్రాచలం మాల మహానాడు టౌన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ మాట్లాడుతూ ఈనెల 31 వ తారీఖున శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం నగర రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ కు మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రగతిశీల మాల విద్యార్థులు…

Read More

హోరాహోరీగా జరుగుతున్న ఎస్టిపిపి క్రికెట్ పోటీలు

డీజీఎం చీఫ్ కోఆర్డినేటర్ డి.పంతులా జైపూర్,నేటి ధాత్రి: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో నిర్వహిస్తున్న 11వ సీజన్ క్రికెట్ పోటీల్లో మంగళవారం ఉదయం ఎస్టిపిపి పైలేట్స్ మరియు సిఐఎస్ఎఫ్ మధ్య ఐదో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న పైలెట్స్ జట్టు 11.2 ఓవర్లలో 61 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. సిఐఎస్ఎఫ్ జట్టు బౌలర్ పలక్ష మూడు ఓవర్స్ వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు…

Read More

ఖబర్దార్ బండి గుండు సంజయ్.

అమిత్ షా చెప్పులు మోసుకో… గద్దర్ కాలి చెప్పు కూడా నిన్ను అసహ్యించుకుంటుంది గద్దరన్నను విమర్శించే స్థాయా నీది. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పొడిచిన పొద్దు.. గద్దర్ కు అవార్డు ఇవ్వకపోవడం బిజెపి కుట్రే. అమరవీరుల స్తూపం వద్ద క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ జన సమితి పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పూణెం ప్రదీప్ కుమార్ డిమాండ్. నేటి దాత్రి భద్రాచలం ప్రజా కవులపై, కళాకారులపై, తెలంగాణ ప్రజలపై మరోసారి బిజెపి కపట ప్రేమ…

Read More

జిల్లాలో రోడ్డు భద్రత మహోత్సవాలు

పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా(రోడ్ సేఫ్టీ మంత్ సెలెబ్రేషన్స్ ) సందర్భంగా, జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీస్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసు సిబ్బందితో భారీ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డిల్సా )…

Read More

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని రేలకుంట గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రసపుత్ర రాజు భార్య అంగన్వాడి టీచర్ నిర్మల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతురాలి స్వగృహానికి చేరుకొని ఆమె పార్థివదేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, పిఎసిఎస్ చైర్మన్ మురళీధర్, మండల ప్రధాన…

Read More

కేంద్రమంత్రి బండి సంజయ్ గారికి పాలాభిషేకం

జమ్మికుంట నేటి ధాత్రి ఈ రోజు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట యూత్ కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు బండి సంజయ్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం సిగ్గు చేత చర్యగా భావిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తూ జమ్మికుంట Bjym ఆధ్వర్యంలో శ్రీ బండి సంజయ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని…

Read More

సీఎం సహాయక నిధి చెక్కుల అందజేత

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన చెన్నా రాయుడు రూ. 30 వేలు, మాణిక్యమ్మ రూ.10 వేలు, నరసింహులు రూ.60 వేల సీఎం సహాయక నిధి చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలు సీఎం సహాయక నిధిని…

Read More

వీఆర్ఏ వారసుల సమస్యలు పరిష్కరించాలి

18 నెలలుగా పోరాటం పట్టించుకోని ప్రజా ప్రభుత్వం. దిక్కుతోచని స్థితిలో విఆర్ఏ ఉద్యోగులు భూపాలపల్లి నేటిధాత్రి విఆర్ఏ వారసుల సంఘం రాష్ట్ర నాయకులు, వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ చెన్నపురి హరీష్. భూపాలపల్లి నేటిధాత్రి విఆర్ ఏ వారసుల సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏ వారసుల సంఘం రాష్ట్ర నాయకులు,జయశంకర్ భూపాలపల్లి జిల్లా జేఏసీ చైర్మన్ చేన్నపురి హరీష్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో పత్రికా…

Read More

నాగూర్ల పరామర్శ

పరకాల నేటిధాత్రి పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రేగూరి విజయపాల్ రెడ్డి తండ్రి రేగూరి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందడం జరిగింది.తెలంగాణ రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు బుధవారం రోజు వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆరె సంక్షేమ సంఘం నాయకులు జెండా రాజేష్,మారుడోజు రాంబాబు,కౌడకాని నరసింగరావు,హింగే భాస్కర్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

సీఎం సీటే ఎదురు చూస్తుండగా!

డిప్యూటీ ఎందుకు దండగ!! `లోకేష్‌ లౌక్యంగా చెప్పిన సమాధానం. `డిప్యూటీ పదవి వద్దన్నాడు? `డిప్యూటీతో కొత్తగా వచ్చేదేమీ లేదు! `సీఎం పదవి కాదనుకోవడం లేదు! `ఇప్పటికీ డిఫాక్టో సీఎం లోకేషే. `చంద్రబాబు తర్వాత ఆ స్థానం లోకేష్‌దే! `ఎప్పటికైనా లోకేష్‌ సిఎం అయ్యేదే! `ఆ ముహూర్తం ఎంతో దూరం లేనిదే! `ఇప్పుడు డిప్యూటీ అవసరమే లేదులే! `పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి త్యాగం! `సీఎం సీటుతో సరిసమాప్తం. `భవిష్యత్తు పార్టీ అధ్యక్షుడు లోకేషే! `త్వరలో సీఎం అయ్యేది…

Read More

రాజ్యాంగం కల్పించిన ఫలాలు అందరికి అందాలి -దేశం అగ్రగామిగా నిలవాలి

-సంగం వెంకట పుల్లయ్య మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ, “ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించింది. అనంతరం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం 1950…

Read More

లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు భద్రాచలం నేటి దాత్రి పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఉత్సాహభరిత వాతావరణం లో నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యా సంస్థల ఆవరణలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశభక్తి జాతీయ గీతాలకు చిన్నారులు చేసి నృత్యం అదేవిధంగా స్వాతంత్ర పోరాటం పై ఉపన్యాస పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. వేడుకల్లో భాగంగా…

Read More

విజయసాయిరెడ్డి బాటలో మరికొందరు

వైఎస్సార్సీపీపై విజయసాయిరెడ్డి ‘పిడుగు’! అంతా బాగుందనుకున్న తరుణంలో అనుకోని దెబ్బ ఈ ఖాళీ రాజ్యసభ స్థానాలపై బీజేపీ కన్ను చంద్రబాబుకు ‘తృప్తి’ తప్ప ‘సీట్ల లాభం’ లేదు జగన్‌ వైఖరి మారాలేమో? ప్రాంతీయ పార్టీల్లో పరిణామాలు దాదాపు ఒకేమాదిరిగా వుండటం కద్దు. నాడు ఎన్టీఆర్‌ అమెరికాలో ఉన్నప్పుడు, నాదెండ్ల భాస్కర్‌రావు అధికారాన్ని చేజిక్కించుకుంటే, నేడు వై.ఎస్‌. జగన్‌ విదేశాల్లో ఉన్నప్పుడు పార్టీకి అత్యంత ముఖ్యుడు, నెంబర్‌`2గా పరిగణించే విజయసాయిరెడ్డి రాజీ నామా శరాఘాతం వంటిదేనని చెప్పాలి. ముఖ్యంగా…

Read More

ఈ చేత్తో లంచాలు..ఆ చేత్తో అవార్డులు!

`ఆరోపణలు వున్న ఉద్యోగులకే ఎక్కువ పురస్కారాలు? `ఉద్యోగులలో జరుగుతున్న చర్చ. `ఒకటికి నాలుగు సార్లు అవార్డులు తీసుకుంటున్నది వాళ్లే? `గతంలో ఏసిబికి చిక్కిన అధికారులలో అవార్డులు పొందిన వారే ఎక్కువ? `అన్ని శాఖలలో అదే తీరు! `అవార్డులు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారా? `అవార్డులు ప్రకటించకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రకటిస్తున్నారా? `పురస్కారాలు కూడా అంగట్లో సరుకులయ్యాయని విమర్శలు వినిపించడం లేదా? `అవార్డులు ప్రభుత్వం సిఫారసుల ప్రకారం ప్రకటిస్తున్నారా? `పై అధికారుల మెప్పు పొందిన వారికే ఇస్తున్నారా? `ప్రజల్లో…

Read More

సాయి సుజిత్ కు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా ఉద్యోగం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన కూతురు. సాయి సుజీత్  జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సాధించాడు. బీటెక్ సివిల్ చదివిన సాయి సుజిత్. అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షలు. 2022 లో పరీక్షలు రాయగా అందులో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. దీంతో. జె .టి ఓ. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సాధించాడు. గాంధీనగర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపి. పిఎంపీ ఎథిక్స్ కమిటీ…

Read More

అనుమతి లేకుండా చెట్టు కొట్టివేసినందుకు జరిమానా

రూ.10 వేల పెనాల్టీ విధించిన అధికారి జిడబ్ల్యూఎంసి, నేటిధాత్రి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఉద్యానవన శాఖ (హార్టికల్చర్) అధికారుల అనుమతి లేకుండా హన్మకొండ పరిధి 30వ డివిజన్, బాలసముద్రం సైకిల్ పార్క్ యందు, తబూబియా రోసియా చెట్టును కొట్టివేసినందుకు, సదరు వ్యక్తికి కమిషనర్ ఆదేశాల మేరకు రూ.10 వేల పెనాల్టీ విధించినట్లు హార్టికల్చర్ అధికారి రమేష్ తెలిపారు. ఈ సందర్భగా హెచ్ఓ మాట్లాడుతూ బల్దియా పరిధిలో చెట్లను నరకాలంటే సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరని,…

Read More

ప్రజలకు అంకిత మవుతున్న ప్రజాపాలనం.. పురోగమిస్తున్న తెలంగాణ

పండుగ వాతావరణంలో ప్రారంభమైన నాలుగు సంక్షేమపథకాలు లబ్దిదారులకు ప్రొసిడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే శాయంపేట నేటిధాత్రి: రాష్ట్ర ప్రజలందరి అభివృద్ది, సంక్షేమం కొరకు సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అంద జేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభు త్వం పనిచేస్తోందని భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవ ర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల…

Read More

బాన్సువాడ పట్టణంలో కళ్యాణలక్ష్మీ , షాదీముబారక్ చెక్కుల పంపిణీ

కామారెడ్డి జిల్లా /బాన్సువాడ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు పాల్గొని 181 లబ్ధిదారులుకు చెక్కులను పంపిణీ చేశారు. మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు: – బాన్సువాడ పట్టణ: 41 లబ్ధిదారులు, రూ.41,04,756/- – బాన్సువాడ గ్రామీణ మండలం: 77 లబ్ధిదారులు, రూ.77,08,932/- –…

Read More

పరకాల పురపాలక సంఘం 04వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు

మాజీ కౌన్సిలర్ దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్ పరకాల నేటిధాత్రి పరకాల మున్సిపాలిటీలో కౌన్సిలర్ పదవి శనివారంతో పూర్తి అయిపోయింది 2020 నుండి 25 సంవత్సరాల పాలకవర్గానికి 4వ వార్డు కౌన్సిలర్ గా ఆశీర్వదించి గెలిపించిన వార్డు ప్రజలకు ఓటర్లకు అందరికీ పేరుపేరునా 4వ వార్డు మాజీ కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ దంపతులు దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పురపాలక సంఘం పరకాల పట్టణంలో వాస్తవానికి పరిపాలన కాలంలో రెండు సంవత్సరాలు కరోనా…

Read More

ఎమ్మెల్యే చేతుల మీదుగా నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరణ

శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని గట్లకానిపర్తి గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. నేటి ధాత్రి పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యన్న చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటిధాత్రి 20 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పత్రిక రంగంలో దూసుకుపోతూ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు వారధిగా నిలుస్తూ ఎన్నో ప్రశంసలు పొందుతుందని రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై మరిన్ని…

Read More
error: Content is protected !!