ఈ టార్చర్‌ మేం భరించలేం!

`సబ్‌ రిజిస్ట్రార్ల ఆందోళన, ఆవేదన. `మంత్రి పొంగులేటికి, ఉన్నతాధికారులకు రిజిస్ట్రార్ల లేఖ. `మీడియా ముసుగులో వచ్చే వారిని తట్టుకోలేం! `ఎవరు అసలో..ఎవరు నకిలో తెలియడం లేదు. `మీడియా పేరు చెప్పి వచ్చే ప్రతి ఒక్కరినీ గుర్తించలేం. `సమయమంతా వారికి కేటాయించడంతోనే సరిపోతోంది. `సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతోంది. `వివరణలు ఇవ్వడానికే గంటలు కరిగిపోతున్నాయి. `అసత్య వార్తలన్నింటికీ జవాబుదారీలం కాలేము. `జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేము. `సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్‌…

Read More

ప్రకంపనలు సృష్టిస్తున్న సీపీఎం ముసాయిదా

మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ లేదా నియోఫాసిస్ట్‌ కాదన్న సీపీఎం భగ్గుమన్న కాంగ్రెస్‌, సీపీఐ కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న సీపీఎం మారిన వైఖరి ఎల్‌డీఎఫ్‌పై ఎదురుదాడిని పెంచిన కాంగ్రెస్‌ సీపీఎం వ్యూహాన్ని విపక్షాలు అర్థం చేసుకోవడంలేదా? వచ్చే ఏడాదిలో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు చాపకింద నీరులా వ్యవహరిస్తున్న బీజేపీ హైదరాబాద్‌,నేటిధాత్రి: భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులు, భారతీయ జనతాపార్టీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు పరస్పర విరుద్ధ భావజాలాలు కలిగినవన్న సంగతి మనకు తెలిసిందే. నిజం చెప్పాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతానికి, భాజపా అనుసరించే జాతీయవాద సిద్ధాంతానికి…

Read More
low premium

తక్కువ ప్రీమియంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవిదంగా చూడాలి.

తక్కువ ప్రీమియంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవిదంగా చూడాలి తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు పరకాల నేటిధాత్రి రాష్ట్ర సర్కారు పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు ఆర్డిఓ డాక్టర్, కె.నారాయణ కు వినతిపత్రం సమర్పించారు.రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో వరి పంట సాగులో ఉన్నదని,యాసంగి వరి పంటకు దోమ పోటు,అగ్గి…

Read More

పవన్‌ ఒప్పుకున్నట్లే!

`లోకేష్‌ కు లైన్‌ క్లియరైనట్లే!! `లోకేష్‌ కు సీఎం గా పట్టాభిషేకమే! `త్వరలోనే లోకేష్‌ ముఖ్యమంత్రి అయినట్లే.  `అందుకు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు నిదర్శనమే `పదిహేళ్ల పాటు కూటమి కొనసాగుతుందని పవన్‌ ఉవాఛ. `అంటే లోకేష్‌ ను సీఎంగా ఒప్పుకున్నట్లే లెక్క. `అయితే ఆలస్యం కూడా చేయొద్దు. `నాయకులు మాట్లాడిన ప్రతి మాట నిజం కాదు. `ప్రతి మాటకు కట్టుబడి వుంటారన్న నమ్మకం లేదు. `పరిస్థితుల ప్రభావం అని మాట తప్ఫొచ్చు. `పార్టీ శ్రేణుల ఒత్తిళ్లంటూ పవన్‌…

Read More

ముగిసిన మహా కుంభమేళా

తర్వాతి మహాకుంభమేళా 20157లో 66.21కోట్ల మంది స్నానాలతో ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ ముగింపు సందర్భంగా మహా హారతి మహాశివరాత్రి రోజునే 1.53కోట్ల మంది స్నానాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక మేళా ప్రపంచ వ్యాప్తంగా గూగూల్‌, వీకీపీడియాల్లో రికార్డు స్థాయిలో సెర్చ్‌లు హైదరాబాద్‌,నేటిధాత్రి:  ‘యద్భావం తద్భవతి’ అన్న నానుడిని నిజం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగిసింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా తర్వాతి మహోత్సవం 2157లో జరుగనుంది. ప్రతి పన్నెండు…

Read More

వివాదాల మధ్య భారీ కలెక్షన్లతో దూసుకెళుతున్న ‘ఛావా’

ట్రైలర్‌ రిలీజ్‌ నుంచీ వివాదాలే తాజాగా వందకోట్ల పరువు నష్టం వేస్తామంటూ హెచ్చరికలు అయితే కలెక్షన్లలో తగ్గేదే లే అంటున్న చిత్రం వివాదాలే చిత్రాలకు ప్రచారంగా మారుతున్న వైనం మార్కెటింగ్‌కి ట్రెండ్‌గా మారిన వివాదాలు వివాదాల్లో చిక్కినా నష్టపోయిన సినిమాలు అసలు లేవనే చెప్పాలి నిర్మాతకు శుభసూచికంగా మారుతున్న వివాదం హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఒక చిత్రం విడుదలకు ముందే వివాదల్లో ఇరుక్కుంటే దానికొచ్చే కలెక్షన్లే వేరు. ఇది ప్రస్తుతం మనదేశంలోని అన్ని భాషా చిత్రాలకు వర్తిస్తుంది. మరాఠా చక్రవర్తి…

Read More

4 సీట్లకు 40 మంది!

-ఎమ్మెల్సీ ఎన్ని’’కల’’ నెరవేరేది ఎవరికి. -నాలుగు సీట్లలో సామాజిక న్యాయం సాధ్యమేనా! -ఎమ్మెల్సీలెవరికి దక్కేనో! -అద్దంకికి అడ్డంకులు తొలిగేనా? -మరో వాయిదా పడదన్న గ్యారెంటీ వచ్చేనా? -సీనియర్లు అడ్డుపడితే మొదటికే మోసం వచ్చేనా? -ఆశావహులు చాలా మంది వున్నారు. -చాలా మంది నేతలు కాచుకొని కూర్చున్నారు. -పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు వున్నారు -పార్టీ అధికారంలోకి రావడంలో పాత్ర వున్న వారున్నారు. -వారిని కాదని సామాజిక సమీకరణాలంటే సాధ్యపడేనా! -పదుల సంఖ్యలో క్యూలో వున్నారు. -అందరూ…

Read More
Kakatiya Puraskar.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం. గత 25 సంవత్సరాలుగా యోగాలో పోశాల శ్రీనివాస్ చేస్తున్న విశేష సేవలను గుర్తించిన ఇండస్ ఫౌండేషన్ వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో కాకతీయ పురస్కారాన్ని ముఖ్య అతిధి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందించటం జరిగిందని పురస్కార గ్రహీత యోగ గురువు పోశాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగాతో…

Read More
hospatal

మెరుగైన వైద్యం అందించాలి.

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి. ఎం ఎం ఆర్ ఐ, సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయాలని ఎం ఎస్ ఎఫ్ డిమాండ్. చిట్యాల:నేటి ధాత్రి  జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యగ ఈ సమావేశంలో పాల్గొన్న అంబాల అనిల్ కుమార్ మాదిగ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాల…

Read More
mlc election

మొగుడంపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

మొగుడంపల్లి మండలంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జహీరాబాద్. నేటి ధాత్రి: మొగుడంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే ఓటింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 10 % శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ ముగింపు సమయానికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. పోలీసు భద్రత మధ్య శాంతియుత వాతావరణంలో ఎన్నికల కొనసాగుతున్నాయి.

Read More
sucide

విద్యార్థిని ఆత్మహత్య..

విద్యార్థిని ఆత్మహత్య వరంగల్ :నేటిధాత్రి వరంగల్ ములుగు రోడ్ లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా ర్యాంగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడుతున్నారని గతంలోనే విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు…

Read More
sunil reddy

మంథని అసెంబ్లీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి పిలుపు..

మేధావులారా.. ఉపాధ్యాయులారా ఆలోచించండి..ఆదరించండి.. ఎమ్మెల్సీ ఓటర్లకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు ,మంథని అసెంబ్లీ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి పిలుపు. మంథని :- నేటి ధాత్రి మంథని నియోజకవర్గంలో టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య లకు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి మంథని పట్టణం లో సునీల్ రెడ్డి ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులకు మీ ప్రాధ్యాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాడు.నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి రావాలంటే…

Read More

దేశవ్యాప్తంగా బలోపేతమవుతున్న బీజేపీ

రెండోతరం నాయకులను తయారుచేస్తున్న సీనియర్‌ నాయకత్వం నాయకత్వ కొరత లేకుండా వ్యూహాత్మక అడుగులు ఛరిష్మా నాయకులున్నా పార్టీకే ప్రాధాన్యం గట్టి సంస్థాగత బలం ఉన్న పార్టీ బీజేపీ రెండో తరం నాయకులను ఎదగనీయని కాంగ్రెస్‌ నాయకుల ఛరిష్మాపై ప్రాంతీయ పార్టీల మనుగడ సంస్థాగత బలహీనతలతో కునారిల్లుతున్న విపక్షాలు ప్రాంతీయ పార్టీల కోటలు కూల్చే వ్యూహాలతో బీజేపీ ముందడుగు హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఢల్లీికి రేఖాగుప్తా, మధ్యప్రదేశ్‌కు మోహన్‌యాదవ్‌, మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్య మంత్రులను చేయడం ద్వారా, ప్రస్తుత రాజకీయ…

Read More

500 నోటుకు కాలం చెల్లనుందా?

`2000 నోటు దారిలో నడవనుందా? `కొద్ది రోజులలో కనుమరుగు కానుందా? `అప్పుడే నూకలు చెల్లిపోనున్నాయా? `మళ్లీ నోట్ల ఉపసంహరణ సంకేతాలు ? `200 నోటుకు కూడా కష్టకాలం రానుందా? `100 తోనే ఆర్థిక లావాదేవీలు జరుపోవాల్సి వస్తుందా? `50 ఇంకా కొంత కాలం ఆయువు వుండేనా? `300 నోటు రానుందంటున్నారు నిజమేనా?  `నోట్ల రద్దుతో బ్లాక్‌ మనీ పోయినట్లే అన్నారు! `బ్లాక్‌ మనీ గురించి మాట్లాడడం మానేశారు. `పాకిస్తాన్‌ నుంచి విచ్చలవిడిగా నకిలీ నోట్లు వస్తున్నాయని నోట్లు…

Read More
accident

ఎమ్మెల్యే నివాళి…!

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకులకు.. ఎమ్మెల్యే నివాళి దేవరకద్ర/ నేటి ధాత్రి. దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన యువకులు చరణ్ రెడ్డి, అనిల్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మంగళవారం చరణ్ రెడ్డి, అనిల్ భౌతిక దేహాలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరం…

Read More
mlc election

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి..

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి – రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ – ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ లను పంపిణీ చేయాలి – ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ – ప్రతి 2 గంటలకు పోలింగ్ రిపోర్టు వివరాలను పంపాలి – పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిరిసిల్ల(నేటి ధాత్రి): శాసనమండలి ఎన్నికల…

Read More
elephent

ఏనుగులు బీభత్సం.. ఐదుగురు మృతి..

ఏనుగులు బీభత్సం.. ఐదుగురు మృతి.. అన్నమయ్య జిల్లా.. ఓబుల వారి పల్లి(నేటి ధాత్రి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్ర వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి.ఈ ఘటనలో వై.కోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది….

Read More
PROTEST

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన.

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి:   .క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుర్మపల్లి స్టేజ్ నుండి శ్రీనివాస గార్డెన్ వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే రామకృష్ణాపూర్ ఎక్స్ రోడ్ నుండి అమ్మ గార్డెన్ వరకు డివైడర్ నిర్మించడం వల్ల కొత్త తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లే ప్రజలకు దూర భారం ఏర్పడుతున్న నేపథ్యంలో మంగళవారం డివైడర్ పనులు ఆపాలని స్థానిక…

Read More

ఉద్యోగంలో లీలలు…ఉద్యోగులతో రాసలీలలు!

`మంత్రికి తెలియకుండానే నియామకాల? `అక్రమార్కుడికే అందలమా.   `మంచి ఆటగాడు ఆ ‘‘అంజయ్య’’? `నకిలీ పత్రాలతో ప్రమోషన్లు! `రిటైర్‌ అయినా కొత్త కొలువులు! `’’అంజయ్య’’ మళ్లా కొలువెక్కిండు! `పులిహోర కలపడంలో మేటి…కొలువులు తెచ్చుకోవడంలో ఘనాపాటి `’’అంజయ్య’’… మళ్లా కొలువెట్లొచ్చిందయ్యా? `’’అంజయ్య’’కు మరో రెండేళ్లు ఉద్యోగం! `ఔట్‌ సోర్సింగ్‌ వెసులుబాటు సద్యోగం! `’’ఏడుపాయల’’ దేవాలయంలో పెద్ద నౌకరే! `నకిలీ సర్టిఫికేట్‌ తో అప్పట్లో ప్రమోషన్‌. `క్రిమినల్‌ కేసు నమోదుతో బైట పడ్డ భాగోతం. `తన కింద పని చేసే…

Read More

కోచింగ్‌.. చీటింగ్‌!

  `కోచింగ్‌ సెంటర్ల చీకటి సంపాదన. `గోల్‌ మాల్‌ గోవిందం!   `‘‘వేలకోట్ల’’ రాబడికి లెక్కుండదు! `అకాడమీ లకు హద్దుండదు.   సెంటర్లలో వెంచర్లకు మించి ఆదాయం. `పైకి మాత్రం కి విద్యా వికాసం. `జరిగేదంతా ‘‘వేల కోట్లలో’’ వ్యాపారం. `లక్షల మందికి కోచింగులు. `వేలాది రూపాయల ఫీజులు. `చెతికందేవి ఎన్ని కొలువులు? `అమాయకుల జీవితాలకు కల్పించే ఆశలు. `విద్యార్థుల బలహీనతలే పెట్టుబడి. `పదే పదే చెల్లించే ఫీజులు లెక్కకు మించిన రాబడి. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణలో గ్రూప్‌…

Read More
error: Content is protected !!