confidence.

ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా

ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా…   వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా… వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోకూడదు. అలా…

Read More

నీళ్లలో నిప్పులు..కేసీఆర్‌ పెట్టిన మంటలు.

అబద్దాలతో అధికారంలోకి, ప్రజల సొమ్ము నీళ్లలో పోసి, కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన కేసిఆర్‌ కు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే.. `నదుల అనుసంధానం అని మొదలు పెట్టిందే కేసీఆర్‌ `తెలంగాణ నుంచి ఆంద్రాకు నీళ్ల తరలింపు ప్రతిపాదన తెచ్చిందే కేసీఆర్‌ `జగన్‌ను పిలిచి ప్రగతి భవన్‌లో సంప్రదింపులు చేసిందే కేసీఆర్‌ `తమిళనాడులో గుళ్లు గోపురాలకు వెళ్తూ…

Read More
Farmers

రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి.

రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి నర్సంపేట నేటిధాత్రి:   రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు బాకీ ఉన్న రైతు భరోసా రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆయా రైతులకు అందించాలని బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం…

Read More
Students

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి. ‌

*మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*. ‌ **ఎంఈఓ లింగాల కుమారస్వామి ** ‌ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి: మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఎంఈఓ లింగాల కుమారస్వామి ప్రారంభించారు. ఎంఈఓ మాట్లాడుతూ. విద్యార్థులు మత్తు పదార్థాలైనటువంటి గంజాయి, స్మోకింగ్, మద్యపానంతో ఎంతో అన్నార్దాలు జరుగుతున్నాయని మాదక ద్రావ్యాల నిర్ములనకు విద్యార్థులు ఎంతగానో కృషి…

Read More
Congress Party

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు.

దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకోని చూసుకుంటున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి: కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని, ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని, దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకుని చూస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెంటే ప్రజలు…

Read More
Meditation

ప్రశాంతతకు దైవచింతన మార్గం.

ప్రశాంతతకు దైవచింతన మార్గం… జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి: ప్రశాంతతకు దైవచింతన మార్గం అని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. ఝరాసంగంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన భక్తులకు ప్రవచనామృతం అందించారు. మహిళలు సీరియల్స్కు బదులు పిల్లల చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. వంటలు చేస్తూ దేవుడి నామస్మరణ చేయడం మంచిదని తెలిపారు. ధనవంతులు పేదలకు దానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Read More
private corporate

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి *యూఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎంఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ * నర్సంపేట నేటిధాత్రి:   నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎంఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ చేశాయి. నర్సంపేటలో ఐక్య విద్యార్థి సంఘాలు సమావేశంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగిలిచర్ల సందీప్,పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముక రవి.ఎంఎస్ఎఫ్…

Read More
ABVP.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్ నర్సంపేట నేటిధాత్రి:   అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు. జూన్ 22 నుండి 24 వరకు ఆర్మూర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత అభ్యాసవర్గలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జానా రెడ్డి వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.గతంలో హన్మకొండ జిల్లా కేంద్రంగా ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్ గా,ఆర్ట్స్ జోనల్…

Read More
Books.

పరకాల గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ.

పరకాల గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ పరకాల నేటిధాత్రి:   హన్మకొండ జిల్లా పరకాల శాఖ గ్రంథాలయానికి ఉపాధ్యాయులు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి సుమారు 5000 రూపాయాల విలువ అయిన వివిధ రకాల పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథ పాలకులు డి.రాజేంద్ర ప్రసాద్ కి అంద చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యావేత్త ఎస్ వి విద్యా సంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాస చారి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన…

Read More
Forest

కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ.

కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ జైపూర్ నేటి ధాత్రి:   తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో జైపూర్ మండలం లోని కాన్కూర్ గ్రామంలో మంగళవారం సోలార్ లైట్ అమర్చారు.టీజీ ఎఫ్ డీసీ సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా సి.ఎస్.ఆర్ నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్…

Read More
Notebook

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ మెట్ పల్లి జూన్ 25 నేటి ధాత్రి:   మెట్ పల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల విట్టంపేట్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారు పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు, పెన్సిల్లు ఇతర సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సురిగి శ్రీనివాస్ గౌడ్, సభ్యులు సన్నీ, రవితేజ సతీష్ లు మరియు పాఠశాల…

Read More
Selling books

బుక్స్ ను అమ్ముతున్నారు చెత్తను పారేస్తున్నారు.

బుక్స్ ను అమ్ముతున్నారు చెత్తను పారేస్తున్నారు పారిశుధ్యాన్ని మరచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల నేటి ధాత్రి:   ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మాస్టర్ మైండ్ స్కూల్ బుక్స్ అమ్మడానికి ఒక షెటర్ కిరాయికి తీసుకొని దానికి అయ్యప్ప స్టేషనరీ అని పేరు పెట్టి పుస్తకాల వ్యాపారం చేస్తున్నారు. బుక్స్ అమ్మగా మిగిలిన చెత్తను గ్రామపంచాయతీ ట్రాక్టర్లు వెయ్యకుండా ఇష్టానుసారంగా పారేస్తున్నారు.చెత్తను గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వేయకుండా రోడ్డుమీద వేయడం వల్ల ఆ…

Read More
protest.

యజమానుల సంఘం అధ్యక్ష  కార్యదర్శుల హామీ.

పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు  అసాములకు ఒప్పందం ప్రకారం కూలీ ఇవ్వాలి సిఐటియు ఆధ్వర్యంలో పాలిస్టర్ అసోసియేషన్ ఆఫీస్ ముందు ధర్నా సంఘం అధ్యక్ష కార్యదర్శులకు వినతిపత్రం అందజేత యజమానుల సంఘం అధ్యక్ష  కార్యదర్శుల హామీ సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):   సిరిసిల్ల పట్టణ కేంద్రలోని పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు , ఆసాములకు కూలీ తగ్గించి ఇస్తున్న యజమానుల వైఖరికి నిరసనగా వెంటనే కూలీ పెంచి ఇవ్వాలనే డిమాండ్ తో ఈరోజు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో…

Read More
Annual.

సింగరేణి కంపెనీలో వచ్చిన వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి.

సింగరేణి కంపెనీలో వచ్చిన వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి భూపాలపల్లి నేటిధాత్రి:   తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 2025 ఆర్థిక సంవత్సరం పూర్తయిన సింగరేణి యాజమాన్యం కంపెనీకి వచ్చిన లాభాలను ప్రకటించకపోవడంలో అంతరాయం ఏమిటి వెంటనే పూర్తిస్థాయిలో లాభాలు ప్రకటించి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న కార్మికులకు లాభాల నుండి 40 శాతం వాటాను కార్మికులకు పంచాలని కార్మికుల…

Read More
MJP.

ఎంజెపి గురుకుల కళాశాలలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనీ వారికి అవకాశం కల్పించాలి

ఎంజెపి గురుకుల కళాశాలలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనీ వారికి అవకాశం కల్పించాలి హన్మకొండ నేటిధాత్రి: ఎం జె పి ఆర్ సి ఓ రాజ్ కుమార్ ద్వారా ఎం జె పి కార్యదర్శి డాక్టర్ సైదులుకి వినతి పత్రం అందజేత.బిఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాడాపాక రాజేందర్ బోట్ల నరేష్ మాట్లాడుతూ… ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యను అభ్యసించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఎంజేపి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు. వేల…

Read More
Drugs.

మాదకద్రవ్యాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వండి.

జహీరాబాద్ మాదకద్రవ్యాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వండి జహీరాబాద్ నేటి ధాత్రి:   సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాలు విక్రయించిన, సేవించిన 8712656777 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులు యువత వీటికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

Read More
BJP

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ.

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):   సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు యాభై ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని…

Read More
Telangana

స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి.

స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి ◆ జట్గొండ మారుతి డిమాండ్ చేశారు జహీరాబాద్ నేటి ధాత్రి:   తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలలో న్యాల్కల్ మండల మల్గి గ్రామానికి చెందిన మాజీ తాజా సర్పంచ్ తెలంగాణ బీసీ సంక్షేమ సమితి విద్యార్థి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని స్థానిక సంస్థ…

Read More
Polytechnic College

సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి.. మందమర్రి నేటి ధాత్రి:   సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల,సిసిసి-నన్పూర్లో మొదటి సంవత్సరం లో ప్రవేశాల కోసం విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని మందమరి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు కొత్తగూడెం ఎడ్యుకేషనల్ సొసైటి నుండి నోటిఫికేషన్ విడుద లైనట్లు తెలిపారు. కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్ కోర్సులో 60.ఎలక్ట్రిక ల్-ఎలక్ట్రానిక్స్-60, మెకానికల్-60, మైనింగ్-60..మొత్తం 300సీట్లు ఉన్నాయన్నారు. వీటిలో 150 సీట్లను సింగరేణి ఉద్యోగులు,…

Read More
Former

మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ కృషి.

15వ వార్డ్ మారెమ్మ కుంట దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర చెట్లు తొలగింపు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ కృషి వనపర్తి నెటిదాత్రి : వనపర్తి పట్టణం 15 వ వార్డు మరెమ్మకుంట దగ్గర మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ తెలిపారు ట్రాన్స్ఫార్మర్లకు మురికి తుమ్మ చెట్లు ప్రమాదకరంగా ఉండడంతో మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జెసిబి పంపించారని ఆయన తెలిపారు ఈ మేరకు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డికి…

Read More
error: Content is protected !!