children

పిల్లలతో సహా తండ్రి అదృశ్యం…

పిల్లలతో సహా తండ్రి అదృశ్యం… జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గంలో గల చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలతో సహా తండ్రి అదృశ్యమైనట్లు చిరాగ్ పల్లి ఎస్సై కె.రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 17 తారీకు న పర్వతాపూర్ గ్రామానికి చెందిన గురడి గోపాల్ రెడ్డి (38) సంవత్సరల వయస్సు గల వ్యక్తి తన కూతురు అనుష రెడ్డి, కొడుకు సాత్విక్ రెడ్డి తో కలిసి…

Read More
Umamaheswa

ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవాలి.!

ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవాలి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వ. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ మునిసిపల్ పరిధిలో ఇంటి స్థలం ఇంటి ట్యాక్సీలను వినియోగదారులు ల్యాండ్ రెగ్యులరైజర్ తమ ఆస్తులను చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం నాడు జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణం లో ప్రజలందరూ ఇంటి స్థలాలకు సంబంధించి ఖాళీగా ఉన్న ప్లాట్లకు కాలంలో 25 శాతం రాయితీతో చెల్లించి తమ ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు…

Read More
Ramadan

ఖర్జూరాలు తిని ఎందుకు విరమిస్తారో తెలుసా.!

రంజాన్ మాసంలో ఉపవాసాన్ని ఖర్జూరాలు తిని ఎందుకు విరమిస్తారో తెలుసా.. జహీరాబాద్. నేటి ధాత్రి: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్‌ నెలలో సెహ్రీ, ఇఫ్తార్‌లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా రంజాన్ నెలలో ఉపవాసం చేసిన ముస్లింలందరూ ఖర్జూరం తిని తమ ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే రోజంతా ఉపవాసం ఉన్న ముస్లింలు రకరకాల ఆహారపదార్ధాలు, పండ్లు ఉన్నా… ఒక్క ఖర్జూరంతోనే అది కూడా మూడు ఖర్జూరాలు తిని ఉపవాసం ఎందుకు విరమిస్తారో తెలుసా.. ఇలా…

Read More
Cold water

చలివేంద్ర ప్రారంభించిన కుంకుమేశ్వర స్వామి.!

చలివేంద్ర ప్రారంభించిన కుంకుమేశ్వర స్వామి మాజీ చైర్మన్ గంద వెంకటేశ్వర్లు ప్రయాణికులకు చల్లని నీరు అందించెందుకే చలివేంద్రం ఏర్పాటు పరకాల నేటిధాత్రి: పట్టణంలోని స్థానిక బస్టాండ్ లో కుంకుమేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు,సంజయ్ మెడికల్స్ యజమాని నాగబండి సంజయ్,గంగా వాటర్ ప్లాంట్ యజమాని ఇమ్మడి లక్ష్మణ్ లు చలివేంద్రం(కూల్ వాటర్) కేంద్రాన్ని ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్టాండ్ లోకి చుట్టుపక్కల మండలాల ప్రజలు నిత్యం విద్య వ్యాపార అవసరాల నిమిత్తం కోసం…

Read More
CC Road

ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్ల ప్రారంభం.!

ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్ల ప్రారంభం కామారెడ్డి జిల్లా/పెద్దకొడఫ్గల్ నేటిధాత్రి : కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా 30 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం సోమవారం పెద్దకొడఫ్గల్ గ్రామంలోని శివాలయం నుండి స్టేట్ నేషనల్ హైవే 161 రోడ్ వరకు మరియు ఈద్గా నుండి శివాలయం రోడ్డు వరకు కలుపుతూ ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిసి రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా…

Read More
MLA, Corporator

హరిహర క్షేత్రం దేవాలయం నిర్మాణానికి.

హరిహర క్షేత్రం దేవాలయం నిర్మాణానికి: ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఉప్పల్ నేటిదాత్రి మార్చి 17: హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి శ్రీ గాయత్రి దేవాలయం చిల్కానగర్ శివాలయం పున్నరునిర్మాణం పనుల్లో భాగంగా ముఖ్యమైన కార్యం మొదటి అంతస్తు స్లాబ్ తర్వలో వేయడం జరుగుతుంది. స్లాబ్ నిర్మాణంకోసం అవసరమైన రెడీమిస్స్ కాంక్రీట్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఇస్తామని హామీ ఇచ్చారు. స్లాబ్ కోరకు అవసరమైన స్టీల్ ను చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్…

Read More
Foundation stone laying ceremony for CC roads in Mallakkapeta village

మల్లక్కపేట గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన..

మల్లక్కపేట గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన   పరకాల నేటిధాత్రి మండలంలోని మల్లక్కపేట గ్రామంలో శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలమేరకు ఎంజిఎన్ఆర్ ఇజిఎస్ లో సాంక్షనయినా సీసీ రోడ్డు నిర్మాణపనులను మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్లం రఘునరాయణ,గ్రామ అధ్యక్షులు మనూరి రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్,అల్లం శ్రీరామ్,మాజీ ఎంపీటీసీ దుమల కిషోర్,తిక్క పౌల్,మాజీ సర్పంచ్ బయ్య రాజేందర్,అంబీర్ మహేందర్,దొమ్మటి దాస్,దోమ్మటి చార్లెస్,మాజీ వార్డ్ సభ్యులు దోమ్మటి…

Read More
Arrangements

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలి.

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హనుమకొండ,17మార్చి,నేటిదాత్రి: ఎర్రగట్టు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆలయ అధికారులు,పాలకవర్గానికి సూచించారు.సోమవారం ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కు అర్చకులు స్వామి వారి ఆశీర్వచనం అందజేశారు.తొలుత ఆలయ…

Read More
Big Codafgal is a fool for public opinion.

పెద్ద కొడఫ్గల్ ప్రజావాణికి అధికారుల డుమ్మా..

పెద్ద కొడఫ్గల్ ప్రజావాణికి అధికారుల డుమ్మా అర్జీదారుల ఇబ్బందులు కామారెడ్డి జిల్లా /పెద్ద కొడఫ్గల్ నేటిధాత్రి : కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసిల్దార్ దశరథ్ ఆధ్వర్యంలోప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు త్వరితంగా పరిష్కారం కావడానికి ఉన్నతాధికారులు మండల కేంద్రాలలో ప్రజావాణి ఏర్పాటు చేశారు. కానీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా గత కొన్ని వారాలుగా అధికారులు గైర్హాజరు అవుతున్నారు…

Read More
Chudamani Gyan Yajna under the auspices of Geeta Prachara Seva Samiti

గీతా ప్రచార సేవాసమితి ఆధ్వర్యంలో చూడామణి జ్ఞాన యజ్ఞం..

గీతా ప్రచార సేవాసమితి ఆధ్వర్యంలో చూడామణి జ్ఞాన యజ్ఞం సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి) సిరిసిల్ల పట్టణంలోని బి.వై. నగర్ లో శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానం లో(వివేక చూడామణిపై జ్ఞాన యజ్ఞము) తేది 20-03-2025 నుండి 24-03-2025 వరకు ఐదు రోజులు సిరిసిల్లలో నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈరోజు గీతా ప్రచార సేవాసమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య చిన్మయ మిషన్,బి.వై నగర్ హనుమాన్ పరివార్ అధ్యక్షులు…

Read More
Meeting

జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి.!

భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి. బెల్లంపల్లి నేటిధాత్రి : భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి ఆడెపు రాజమౌళి 23/03/2025 ఆదివారం, సమయం:ఉదయం 10 గంటలకు కామ్రేడ్ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ సిపిఐ కార్యాలయం ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్లో బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించడం…

Read More
Farmers, get ready for united struggles..

రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి..

రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి మాజీ సర్పంచ్ నాగరాజు మల్లాపూర్ మార్చి 17 నేటి ధాత్రి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో రుణమాఫీ కానీ రైతులతో మొగిలిపేట మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రుణమాఫీ కాని రైతులందరూ రాజకీయ పార్టీలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుందే తప్ప ఇప్పటివరకు 50 శాతం మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని…

Read More
Dalit speaker

దళిత స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను.!

దళిత స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చిట్యాల, నేటిధాత్రి : సోమవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ అద్యక్షతన సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ లు* మాట్లాడుతూ నాటి నుండి నేటి…

Read More
Arrested

బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ.!

బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి ____________________ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ జహీరాబాద్. నేటి ధాత్రి: యుత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ…

Read More
Financial assistance to the victim's family..

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత..

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత రాష్ట్ర ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి కేసముద్రం మున్సిపాలిటీ చైతన్య నగర్ కాలనీలో ఇటీవల అకాల మరణం చెందిన పందుల యాకయ్య కుటుంబాన్ని పరామర్శించి ఒక క్వింటా బియ్యం ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల…

Read More
Ayyappa Temple

అయ్యప్ప దేవాలయం నూతన అధ్యక్షులు గురుస్వామి.

అయ్యప్ప దేవాలయం ఆలయం నూతన అధ్యక్షులు గురుస్వామి ముత్తు కృష్ణను సన్మానము చేసిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డ్ వనపర్తి నెటిదాత్రి: భాధ్యతతో పనిచేసి వచ్చినపదవులకు న్యాయం చేయాలని మాజి నిరంజన్ రెడ్డి అన్నారు ఈసందర్భంగా మాజి మంత్రి నిరంజన్ రెడ్డి అయ్యప్పస్వామి ఆలయ నూతన కమిటీని సన్మానించారు ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ముఖ్యంగా యువత అధ్యాతికతవైపు ఆకర్షించడం హర్షించదగ్గ విషయం అని మాజి మంత్రి అన్నారు.గతములో ఆలయ అభివృద్ధి కోసం సహకరించామని…

Read More
Congress

బిఆర్ఎస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న.!

బి.ఆర్.యస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్ జె.టోనీ సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి) జిలెల్ల కు చెందిన బాధితులతో, ప్రభుత్వ భూమి కబ్జా పత్రాలతో మరియు పొన్నం ప్రభాకర్ గారి వద్ద ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న సాక్ష్యాధారాలతో ఈరోజు సిరిసిల్ల అంబేద్కర్ వద్దకు చేరుకున్న ప్రవీణ్ జె. టోనీ.. ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పట్టణ సీఐ కృష్ణ గారు, అరెస్టు చేసి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగినది. ఈ…

Read More
Bandi Sanjay

బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న.!

సిరిసిల్ల జిల్లాలోని బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి ) సిరిసిల్ల పట్టణంలో ని మున్నూరు కాపు భవన్ లో భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కార్యకర్తల సమ్మేళనం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా బిజెపి…

Read More
RKP

ఆర్కేపీ లో గుప్పుమంటున్న గుడుంబా.

ఆర్కేపీ లో గుప్పుమంటున్న గుడుంబా…. – ఆర్కేపీ లో గుట్టుగా గుడుంబా తయారీ – పులిమడుగు లో జోరుగా గుడుంబా విక్రయాలు – రూ. లక్షలు సంపాదిస్తున్న అక్రమార్కులు – గుడుంబా మూలలపై దృష్టి సారించని ఎక్సైజ్‌శాఖ, పోలీస్ శాఖ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్, పులిమడుగు, తిమ్మాపూర్ ఏరియాలలో గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా…

Read More
Shishu Mandir

శిశు మందిర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల.!

శిశు మందిర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.2011-12 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయంగా ఒక్కచోట సమ్మేళనమయ్యారు.గత 12 ఏళ్ల క్రితం అందరూ ఒకే చోట చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఉద్వేగ భరితంగా ఉత్సాహంతో కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి వారి కుటుంబ పరిస్థితులు,స్థిరపడిన…

Read More
error: Content is protected !!