MHPS

ఘనంగా ఎంహెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఎంహెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఎంహెచ్పీఎస్ అన్ని వర్గాల మేలుకొరకు పోరాటం చేస్తుంది ఎంహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ పరకాల నేటిధాత్రి: మాదిగల రిజర్వేషన్ ప్రకారం రానున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్,స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కు అనుకూలంగా ప్రత్యేక సీట్లు కేటాయించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఎంహెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మైస ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ మాదిగల హక్కులను సాధించే…

Read More
Liquor

కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం.

కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం. పవిత్ర దేవాలయం వద్ద మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతులు.? అడుగడుగునా మద్యం బెల్టు దుకాణాలే జాతరలో దర్శనం. దేవాలయం అధికారుల పర్మిషన్ లెటర్ ద్వారానే అనుమతులు ఇచ్చమంటూ వివరణ? ఈ నెల 16 తో ముగిసిన మద్యం అమ్మకాల గడువు.. మద్యం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వలేదు.. దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావు.. బెల్టు షాపుల నిర్వహికులపై చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ. వరంగల్…

Read More
Welfare Girls' School

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కాలేజీని మంగళవారం రోజున మండల స్పెషల్ ఆఫీసర్ డిసిఒ పరిశీలించారు, అనంతరం పాఠశాల కళాశాలలోని రికార్డులను వంట గదిని డైనింగ్ హాలును స్టోర్ రూమ్ను ప్లేగ్రౌండ్ పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అభినందించారు అలాగే విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యాలను పరిశీలించి వారితో మాట్లాడడం జరిగింది…

Read More
voter list.

ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ.

ఓటర్ల జాబిత ఫారంల సవరణ పై పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన ఆర్డీఓ డాక్టర్.కె.నారాయణ ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ పరకాల నేటిధాత్రి; 104 పరకాల నియోజకవర్గ ఓటర్ల జాబితా ఫారం 6,7,8ల సవరణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని పరకాల ఆర్డీవో కె. నారాయణ నిర్వహించారు. మంగళవారం పట్టణలోని ఆర్డీవో కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.ఓటర్ల జాబితాలో నూతన,ఓటర్ల మార్పుచేర్పులు,ఒక…

Read More
10th grade students

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్ చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి: ఈనెల జరగబోయే పదవ తరగతి పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని వర్ధిని ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వర్థిని ఫౌండేషన్ వారి సహకారంతో చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టును స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్లందుల విజయ్ ఆధ్వర్యంలో పంపిణీ…

Read More
SERT team

ప్రభుత్వ స్కూలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేసిన.!

ప్రభుత్వ స్కూలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేసిన ఎస్ ఇ ఆర్ టి బృందం.. చిట్యాల నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ చిట్యాల పాఠశాలలో మంగళవారం రోజున ఎస్ సి ఇ ఆర్ టి పరిశీలకు లు శ్రీ రాంబాబు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి కె లక్ష్మణ్ పలు రికార్డులు పరిశీలించారు. ఫార్మేటివ్ అసెస్మెంట్,సమ్మెటివ్ అసెస్మెంట్, టీచర్ డైరీలు, విద్యార్థుల పర్ఫామెన్స్ కు సంబంధించి ఎల్ఐ పి…

Read More
Central government

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు.

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చాలి బీసీ జేఏసీ మంచిర్యాల,నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నేడు బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి,ముఖ్యంగా రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బిసి జేఏసీ,మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని సాధించేందుకు పోరాటం చేస్తున్న అన్ని బీసీ…

Read More
Osmania University,

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా.!

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా పై నిర్బంధాలు విధించడం సిగ్గుచేటు వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:   వీణవంక మండల కేంద్రంలో టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ, గత100 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీలో నిరసనలకు నిర్బంధం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు మల్కి,తెలంగాణ సామాజిక ఉద్యమాలకు, ప్రజల తరఫున మాట్లాడే గొంతుకలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని అన్నారు అలాంటి వారి స్వేచ్ఛ హరించే విధంగా ఉన్న సర్కులర్ను రద్దు చేయాలని డిమాండ్…

Read More
Poor People

పేద ప్రజల వద్దకే… మెగా హెల్త్ క్యాంప్.

పేద ప్రజల వద్దకే… మెగా హెల్త్ క్యాంప్… ఆరోగ్య సమస్యల కోసం సంపూర్ణ సురక్ష కేంద్రంను సంప్రదించాలి కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి కేసముద్రం మండలం దీన్ దయల్ నగర్ కాలనీ ఎస్ ఆర్ స్కూల్ దగ్గర జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని సంపూర్ణ సురక్ష కేంద్రం, ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందని సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ బి రమేష్ తెలియజేశారు. ఈ క్యాంపులో మొత్తం 138 అన్ని రకాల రక్త పరీక్షలు…

Read More
Collector

జిల్లాలో వేగంగా జరుగుతోన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కలెక్టర్.

జిల్లాలో వేగంగా జరుగుతోన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కలెక్టర్ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారుల చొరవ 25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మార్చి 31లోగా రుసుము చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట మార్చి 18 నేటి ధాత్రి(మెదక్): అనధికార లే అవుట్ ప్లాట్లు, అనధికార లే అవుట్ లను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31, 2025 లోగా క్రమబద్ధీకరించి రుసుము చెల్లించిన వారికి 25…

Read More
journalists

ఘనంగా సీనియర్ జర్నలిస్టు సురేష్ జన్మదిన వేడుకలు.

ఘనంగా సీనియర్ జర్నలిస్టు సురేష్ జన్మదిన వేడుకలు.* జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు.. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభిమాని సీనియర్ జర్నలిస్టు మన తెలంగాణ నర్సంపేట డివిజన్ ఆర్సీ ఇంఛార్జి కుండే సురేష్ జన్మదిన వేడుకలు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట వార్త ఆర్సీ రడం శ్రీనివాస్ గౌడ్ ,నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబీ…

Read More
Farewell

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం.

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయాలు సాధించాలి… ప్రధానోపాధ్యాయులు బద్రి నారాయణ మహబూబాబాద్/ నేటి ధాత్రి: మండలంలోని మాధవాపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంకా బద్రి నారాయణ మాట్లాడుతూ ,”విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ ను అలవర్చుకోవాలని, తమ భవిష్యత్తు తమ నడవడికపై ఆధారపడి ఉందని, మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా సరైన ప్రణాళికతో…

Read More
Bhupalapally police.

రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు.!

రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిబాబు సహా మరో ఇద్దరు అరెస్ట్ భూపాలపల్లి నేటిధాత్రి: గత నెల భూపాలపల్లి పట్టణంలో జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడైన కొత్త హరిబాబు ఖాసింపల్లి , భూపాలపల్లి అను అతనిని భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. హరిబాబు పారిపోవడానికి సహకరించిన ములుగు జిల్లాకి చెందిన వట్టే రమణయ్య రమ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినారు. ఈ అరెస్ట్ నిమిత్తమై…

Read More
Education Minister

బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు.

బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన బిఆర్ ఎస్వి నేతను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.బిఆర్ ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీ ముట్టడిలో భాగంగా కేయూ బిఆర్ ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ముందస్తుగా అరెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం కాలములో ఆరుసార్లు బిఆర్ ఎస్విరాష్ట్ర…

Read More
Government

కాకిరాల నరసింహారావు ను మరో 3 సంవత్సరాల పాటు.!

కాకిరాల నరసింహారావు ను మరో 3 సంవత్సరాల పాటు గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించిన ప్రభుత్వం:- – ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం:- హనుమకొండ, నేటిధాత్రి (లీగల్):- తెలంగాణ ప్రభుత్వం హనుమకొండ జిల్లా ప్రభుత్వ  న్యాయవాదిగా కాకిరాల నర్సింహారావు ను మరో మూడేళ్ళ పాటు కొనసాగిస్తూ తేది:- నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్టి నియామకానికి సంబంధించిన  ఉత్తర్వులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం జారిచేసారు. నర్సింహా రావు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత…

Read More
Kamalakar

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య.!

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య వరుసగా హత్యలతో హడలిపోతున్న జడ్చర్ల దర్యాప్తు ముమ్మరం : సీఐ కమలాకర్ జడ్చర్ల / నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని కావేరమ్మపేట సంత బజార్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన వ్యక్తిపై బండరాయితో…

Read More
MRPS

9వ రోజు రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టుల మద్దతు.!

ఎమ్మార్పీఎస్ 9వ రోజు రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టుల మద్దతు పరకాల నేటిధాత్రి: పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షను ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రారంభించారు.షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు మరియు ప్రవేశపెట్టి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలనిడిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎంఆర్పిఎస్ రిలే నిరాహార దీక్షకు మండల పరిధిలోని జర్నలిస్టుల సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు…

Read More
Sports

మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు.!

మై భారత్ నెహ్రు యువక కేంద్ర మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు,,,,, కేంద్ర క్రీడల శాఖ యువజన సర్వీసులు ఉపాధి ఆఫర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో,,,,, రామాయంపేట యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ నిర్వహణ,,,, వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ సెటిల్ క్రీడల్లో పోటీలు,,,, యువతలకు, యువకులకు 13 నుండి 29 సంవత్సరా లు,,,,, కాలేజీ గ్రౌండ్లో 19 మార్చి నుండి 20 వరకు,,, రామాయంపేట మార్చి18 నేటి ధాత్రి (మెదక్) మైభారత్ యువభారత్ యువ…

Read More
Ration

తిమ్మారెడ్డి గూడెంలో రేషన్ డీలర్ ను నియమించాలి.

* తిమ్మారెడ్డి గూడెంలో రేషన్ డీలర్ ను నియమించాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ రేషన్ డీలర్ లేక ప్రజలు అవస్థలు నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: తిమ్మారెడ్డి గూడెంలో రేషన్ డీలర్ ను నియమించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డి గూడెంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Read More
BJP leaders

మొగిలి దుర్గాప్రసాద్ కు సన్మానం.!

మొగిలి దుర్గాప్రసాద్ కు సన్మానం కల్వకుర్తి/ నేటి ధాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన భాజపా సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ మొగిలి దుర్గాప్రసాద్ రెండవసారి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమించిన సందర్భంగా.. కల్వకుర్తి బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. 35 ఏళ్లుగా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నందుకు పార్టీ గుర్తించి రెండవసారి రాష్ట్ర కౌన్సిల్ లాంటి కీలక పదవి కట్టబెట్టిందన్నారు. ఈకార్యక్రమంలో…

Read More
error: Content is protected !!