Kakatiya Puraskar.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం. గత 25 సంవత్సరాలుగా యోగాలో పోశాల శ్రీనివాస్ చేస్తున్న విశేష సేవలను గుర్తించిన ఇండస్ ఫౌండేషన్ వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో కాకతీయ పురస్కారాన్ని ముఖ్య అతిధి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందించటం జరిగిందని పురస్కార గ్రహీత యోగ గురువు పోశాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగాతో…

Read More
Brahmotsavam 2025

శ్రీకాళహస్తీశ్వర స్వామి రథోత్సవ వెడుకలు..

వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల రథోత్సవ కార్యక్రమం.. *భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు.. *హర హర మహాదేవ శంభో శంకర…ఓం నమశ్శివాయ నామస్మరణతో మార్మోగిన మాడ వీధులు.. శ్రీకాళహస్తి(నేటి ధాత్రి)  శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025 లో భాగంగా నేడు 7 వ రోజు స్వామి అమ్మవార్ల రథోత్సవం కార్యక్రమం ఉదయం 11 30 గంటలకు ప్రారంభం అయింది. స్థానిక ఎమ్మెల్యే, అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తిశ్రద్ధలతో హర హర…

Read More
Mahashivratri

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో.!

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు. జహీరాబాద్. నేటి ధాత్రి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
lord shiva

శాయంపేటలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

శంభో శివ శంభో… శాయంపేటలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో, పరమ శివునికి అభిషేకాలు అర్చ నాలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదిదేవునికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలను దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో మచ్చగిరిస్వామి…

Read More
lord shiva

శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు.

శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్ జహీరాబాద్. నేటి ధాత్రి:   జహిరాబాద్ పట్టణం: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్ గారు పట్టణంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను…

Read More
DCMS

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు.

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్ జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంగం మండల కేంద్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు శ్రీ కొనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, ఝరసంఘం…

Read More
Maha Vatavriksha Kalyana Mahotsava.

ఘనంగా వటావృక్ష కల్యాణ మహోత్సవం..

ఘనంగా వటావృక్ష కల్యాణ మహోత్సవం.. హిందూ ముక్తిస్తల్ ఆధ్వర్యంలో, శ్రీ లక్ష్మీ నారాయణ, శ్రీ శివపార్వతుల వటావృక్ష కల్యాణ మహోత్సవము. కాశీబుగ్గ, నేటిధాత్రి వరంగల్ తూర్పు కాశీబుగ్గ లోని వివేకానంద జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ముక్తి స్థలంలో ప్రతి యేటా లోక కల్యాణం కోసం మహాశివరాత్రి ముందు రోజు నిర్వహించే కార్యక్రమం మహా శివరాత్రి ముందు మంగళవారం రోజున ఉదయం 11-16 ని.లకు ఉత్తరాషాడ నక్షత్రంలో లక్ష్మీ నారాయణ, శివపార్వతుల వటావృక్ష కల్యాణ మహోత్సవము హిందూ…

Read More
thirumala

తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత మాదే..

*తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత స్థానికులుగా మొదట మాదే.. కోలా లక్ష్మీపతి *పవిత్రత ప్రశాంతత పరిరక్షణ ధ్యేయంగా.. *తిరుమల పరిరక్షణ సైన్యం ఏర్పాటు… *రెవెన్యూ పంచాయతీ అడ్డగోలుగా వ్యవహరిస్తే అడ్డుకుంటాం… తిరుపతి(నేటి ధాత్రి)  తిరుమల కొండపై ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్థానికులుగా మేము ఉనికి కోల్పోయి కొండపై పవిత్రత ప్రశాంతత కరువై పరిరక్షణ ప్రమాదకరంగా మారిందని. ఇక్కడ పుట్టి, పెరిగిన స్థానికులుగా తిరుమలను కాపాడుకునే బాధ్యతతో మొదటగా మేము సంఘటితంగా తిరుమల పరిరక్షణ సైన్యం గా…

Read More
shiva rathri

మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ..

మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ మహాశివరాత్రి ఉత్సవానికి సర్వం సిద్ధం శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన మైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాల యంలో మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాలను సోమవారం దేవాలయ ఆవరణలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు…

Read More
kashi

కాశీకి వెళుతూ, నలుగురు భక్తుల దుర్మరణం..

కాశీకి వెళుతూ..”నలుగురు భక్తుల దుర్మరణం”..! మృతుల్లో ఇద్దరు భార్యా, భర్తలు మరో ముగ్గురి పరిస్థితి విషమం.. జహీరాబాద్. నేటి ధాత్రి: ప్రయాగ్ రాజ్ లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, మామిడిగి, గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి (46) (ఇరిగేషన్ డి ఈ), భార్య విలాసిని (40),…

Read More
ramadan

రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభం

2025: ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? డేట్, టైమ్, ఇతర వివరాలు జహీరాబాద్. నేటి ధాత్రి: 2025 సంవత్సరానికి గానూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. వివిధ దేశాల్లో ఈ సమయం వేర్వేరుగా ఉంటుంది. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ మాస ఉపవాసాలను ముస్లింలు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన కానీ, మార్చి 1 వ తేదీన కానీ నెలవంక కనిపించవచ్చని భావిస్తున్నారు. ఈ సంవత్సరం పవిత్ర…

Read More
maha kumba mela

ప్రయాగ్రాజ్, అయోధ్యను దర్శించుకున్న….

ప్రయాగ్రాజ్ అయోధ్యను దర్శించుకున్న తాజా మాజీ సర్పంచ్ జహీరాబాద్. నేటి ధాత్రి: న్యాల్కల్ మండల్ మల్గి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి తమ పార్టీ బిఆర్ఎస్ నాయకులు – సభ్యులతో మరియు గ్రామ మిత్రులు కలిసి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళను సందర్శించిపుణ్య స్నానాల ఆచరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి…

Read More
ttd jeo

శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన టి.టి.డి జేఈవో వి.వీరబ్రహ్మం..

శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన టి.టి.డి జేఈవో వి.వీరబ్రహ్మం.. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 22: శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డా. ఆకెళ్ల విభీషణ శర్మ రచించిన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనే పుస్తకాన్ని శనివారం టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో బ్రహ్మోత్సవాలలోని వాహన సేవల విశిష్టతను వివరించారు. వాహన సేవలతోపాటు ఆలయంలో జరిగే…

Read More
mahashivarathri

శివుడికి అభిషేకం చేయాల్సిన సరైన విధానం

శివుడికి అభిషేకం చేయాల్సిన సరైన విధానం ప్రతి ఏటా హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. ఆరోజు రాత్రంతా జాగారం చేసి శివధ్యానంలో నిమగ్నం కావడం వల్ల ఆ పరమశివుడు మనతోనే వున్నాడన్న భావనకు లోనవుతాం. ఆదియోగి అయిన శివుడి తలపై వున్న నెలవంక ద్వారా జ్ఞాన ప్రసరణ ప్రవాహరూపంలో ప్రసరిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివ రాత్రి పర్వదినం. 27వ తేదీ తెలతెలవారుతుండగానే భక్తులు శివాలయాలకు వెళ్లి శివుడికి అభిషే కాన్ని…

Read More
mahakumbh mela

Youth in Kumbh Mela!

యువత కుంభమేళా బాట! ఈసారి కుంభమేళాలో గొప్ప విశేషమేంటంటే పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గనడం! సాధారణంగా వృద్ధులకు తీర్థయత్రలకు వెళ్లాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని వుంటుంది. కానీ కుంభమేళాను సందర్శిస్తున్న యువతీ యువకులను పరిశీలిస్తే ఈతరంలో ఆధ్యాత్మిక భానవలు పెరుగుతున్నాయన్న సత్యం బోధపడుతుంది. అనుక్షణం రోజువారీ కార్యకలాపాల్లో బిజీగా గడిపే యువతీ యువకులు, ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతున్నా రు. దీనిపై వారిని ప్రశ్నించినప్పుడు వచ్చే సమాధానం ఒక్కటే. మా పెద్దలు కుంభమేళా గురించి గొప్పగా…

Read More
Shiva Parvathi

కేతకిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం.

కేతకిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం – భారీగా తరలి వచ్చిన భక్తులు – ప్రశాంతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జహీరాబాద్. నేటి ధాత్రి: మహాశివరాత్రి సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం అగ్నిగుండం ప్రవేశం, స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, రుద్రస్వాహకార హెూమము, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భక్తజనుల మధ్య…

Read More

Launch of Breakfast Scheme and Inauguration of Community Kitchen at Kodangal

  The Centralized Community Kitchen will provide Breakfast to 28,000 School Children across 312 Government Schools.   Kodangal, December 6th, Friday :   The Nutritional Breakfast Scheme for Government School children has been launched in Kodangal, Vikarabad District. This initiative will benefit approximately 28,000 students from 312 Government Schools across Kodangal, Bomraspet, Dudyal, and Doulatabad…

Read More

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార కార్యక్రమం మరియు కొడంగల్‌లో కమ్యూనిటీ కిచెన్‌ ప్రారంభం

312 ప్రభుత్వ పాఠశాలల్లోని 28,000 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనున్న కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ కొడంగల్, డిసెంబర్ 6, శుక్రవారం: వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పౌష్టికాహార అల్పాహార పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బొమ్రాస్‌పేట్, దుద్యాల్, దౌల్తాబాద్ మండలాలతోపాటు నారాయణపేట జిల్లాలోని గుండుమల్, కోస్గి, కొత్తపల్లి, మద్దూరు మండలాల్లోని 312 ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 28,000 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థులకు  అల్పాహారం కొత్తగా నిర్మించిన…

Read More

హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ లో వైభవంగా శ్రీరాధాష్టమి వేడుకలు

హైదరాబాద్, సెప్టెంబర్ 11, 2024 (బుధవారం) : బంజారా హిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఈరోజు శ్రీ రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణ భగవానుని నిత్య సఖీమణి శ్రీమతి రాధారాణి యొక్క దివ్య ఆవిర్భావ తిథియైన శుభ సందర్భంగా నగరంలోని అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివార్ల దివ్య ఆశీస్సులను పొందారు. నేటి ఉదయం నుండి శ్రీశ్రీ రాధా గోవిందులు అద్భుతమైన నవవస్త్రాలు మరియు అత్యద్భుతమైన ఆభరణాలతో అలంకరించబడి, భక్తులకు ప్రత్యేకంగా…

Read More
error: Content is protected !!