cybercrime

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన.

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన నిజాంపేట నేటి ధాత్రి:   సైబర్ క్రైమ్ నేరాలపై పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్సై రాజేష్ సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసగిస్తున్నారు ఎవరైనా ఫోన్ చేస్తే ఓటిపిలు చెప్పొద్దన్నారు . అలాగే సైబర్ నేరాల బారిన పడితే 1930 కి కాల్ చేయాలని ఆయన సూచించారు

Read More
Haryana Model Case.

నేనే ఆమెను చంపేశా నేరాన్ని అంగీకరించిన.

నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్‌ఫ్రెండ్       హర్యానాలో మోడల్ హత్య కేసు మిస్టరీ వీడింది.   తానే ఈ హత్య చేసినట్టు ఆమె బాయ్‌ఫ్రెండ్ పోలీసుల ముందు అంగీకరించాడు.   ఇంటర్నెట్ డెస్క్: హర్యానా మోడల్ షీతల్ హత్య కేసు మిస్టరీ వీడింది. షీతల్‌ను తానే హత్య చేశానని ఆమె బాయ్‌ఫ్రెండ్ సునీల్ చౌదరి నేరాన్ని అంగీకరించాడు.   షీతల్‌కు అప్పటికే పెళ్లి అయ్యింది. ఐదు నెలల బిడ్డ…

Read More
Kuppam Incident.

మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.

మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన       అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదని బాధితురాలు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప కుటుంబ సభ్యులు.. తనను తీవ్రంగా కొట్టడంతో చెయ్యికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని శిరీష తెలిపారు.   చిత్తూరు, జూన్ 17: అప్పు కట్టలేదని మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కూడా సీరియస్‌ అయ్యాయి….

Read More

మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలు: కమిషనర్‌ చౌహాన్‌

`రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదు `ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమిషనర్‌ చౌహాన్‌ `అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శం `ఉద్యోగులకు కర్తవ్య నిర్వహణ ముఖ్యం `అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదు `ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదు `నిజాయితీ మిల్లర్లను వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు `అక్రమార్కల చిట్టా అంతా నా దగ్గర వుంది `త్వరలో అక్రమార్కుల పని కాలం ముందుంది `అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే…

Read More
car accident

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం.. హైదరాబాద్ :నేటిధాత్రి   కన్నీళ్లు మిగిల్చిన జన్మదిన వేడుక కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లి వస్తుండగా.. రోడ్డు ప్రమాదం ముగ్గురు అన్నదమ్ముల మృతి.. మరో నలుగురికి గాయాలు   యాచారం, న్యూస్టుడే: వారంతా స్నేహితులు.. పాతికేళ్లలోపు యువకులు.. వారిలో ఒకరి పుట్టినరోజు నేపథ్యంలో సరదాగా గడిపేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు…

Read More

రామడుగులో “భూ” బకాసురులు

రామడుగులో “భూ” బకాసురులు   అధికారుల అండదండలతో చెలరేగిపోతున్న కబ్జా రాయుళ్లు మండలంలోని ఒక గ్రామంలో కొత్తదంద మొదలైంది   హద్దులు పెట్టరు మోఖా ఉండరు   కోట్లు చేతులు మారుతున్న వైనం. కోనుగోలు చేసి ఖాస్తు చేస్తున్న అమాయక ప్రజల భూములను కబ్జా చేయాలనుకుంటున్న వైనం   రహదారులను సైతం పట్టా చేసిన వైనం   తప్పు చేసింది ఒకరైతే బలాయ్యేది అమాయక ప్రజల? వారంలోనే హద్దులు పూర్తిస్థాయిలో మారుతున్న వైనం   వీరికి సహకరిస్తున్న…

Read More
Rohini super speciality hospital hanamkonda

పాపాల రోహిణి..సీజ్‌ కాలేదెందుకని!?

`కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు? `సీఎం. రేవంత్‌ రెడ్డి ఆదేశాలు దిక్కరిస్తున్నదెవరు? `‘‘సిఐడి’’ విచారణలో తేలిన నిజం. `రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా!మూసేసే శక్తి లేదా!? `అలాంటప్పుడు జాబితాలో ఎందుకు చేర్చారు! `చిన్నా చితకా ఆసుపత్రులు మూసేసి, రోహిణి ని ఎందుకు వదిలేశారు! `ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారా? `మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా? `ధైర్యం చాలడం లేదని చెబుతున్నారా? `అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసి, రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు? `వైద్య ఆరోగ్య శాఖ పెద్దల…

Read More
SP Mahesh. B.Gite

ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్.

ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్ సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)       సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆన్లైన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందుతుడు దాసరి మురళి వ్యక్తిని జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడం జరిగినది. ఈ ప్రకటనలో జిల్లా ఎస్పీ మహేష్. బి. గితే మాట్లాడుతూ గత కొద్దికాలం నుండి మహారాష్ట్ర భివండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి దేశవ్యాప్తంగా NCRP…

Read More
sand mafia in bommapur

పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు. కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది. బొమ్మ పూర్ క్వారీలో లారీకి ఆరు వందలులు వసూల్. వేబిల్ వద్ద 200, లోడింగ్ కు 300, కాంట వెయ్యకుండానే ప్రతి లారీకి 600 చొప్పున తీసుకొని “వేబిల్ “ఇచ్చిన లారీలు. కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు. లారీ కాటా పై వచ్చి సెల్యూట్ కొట్టి వెళ్ళితే సరిపోతుంది, వే బిల్,రెడీ. అడిగే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్ వ్యక్తులు దాడికి సిద్ధంగా ఉంటారు….

Read More
Man injured in collision between two bikes

రెండు బైకులు ఢీ వ్యక్తికి గాయాలు..

— రెండు బైకులు ఢీ వ్యక్తికి గాయాలు నిజాంపేట: నేటి ధాత్రి ఎదురుదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కోని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామ శివారులో జరిగింది. పోలిసుల వివరాలు.. పోతారెడ్డి కి చెందిన చింతకింది భాను పని నిమిత్తం పులిమామిడికి బైక్ పై వెళ్తున్న క్రమంలో నార్లపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ నిర్లక్ష్యం గా డ్రైవింగ్ చేస్తూ టక్కరి చేసినట్లు భాను చిన్నాన్న రాములు పిర్యాదు మేరకు…

Read More

బెట్టింగ్‌ బేవార్స్‌ గాళ్లు?

  `తుక్కు రేగ్గొడితేనే గాని దారికి రారు! `ప్రమోషన్‌ పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. `11 మందిపై కేసు నమోదు? `సినీ పెద్దలెంతో మంది ప్రమోటర్లుగా వున్నారు? `వాళ్లకు నోటీసులతో సరిపెడతారా? `వాళ్లను కూడా అరెస్టులు చేస్తారా? `చిన్న చిన్న చేపల మీదనే ప్రతాపం చూపిస్తారా? `కొందరు సినీ పెద్దల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. `హీరోలు రానా, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌ లాంటి వాళ్లున్నాంటున్నారు. `టీవి ఛానళ్లలో పేరు పొందిన యాంకర్లు వున్నారు. `మంచు లక్ష్మి…

Read More
Strict action will be taken against those who invest in illegal betting apps.

బెట్టింగ్ యాప్స్ లలో పెట్టుబడి పెట్టిన వారిపై కఠిన చర్యలు..

అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో పెట్టుబడి పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతి (ఐ.పి.ఎస్) హెచ్చరిక సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి ) ఈరోజు అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ,ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ఆన్‌లైన్ బెట్టింగ్ ,గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్…

Read More
Sandalwood

రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం.

*రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం.. *కారులో అక్రమ రవాణా చేస్తుండగా 112 ఎర్రచందనం దుంగలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్… *ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు.. *కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 13: తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దుంగలతో పాటు, రవాణాకు ఉపయోగించిన కారును తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకుని, దీనికి సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను…

Read More
red sandalwood

రూ. 35 లక్షల విలువ గల 34 ఎర్రచందనం స్వాధీనం..

రూ. 35 లక్షల విలువ గల 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. *ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు.. *రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం.. తిరుపతి నేటి ధాత్రి : కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్…

Read More
suicide

వైద్యానికి డబ్బులు లేవని యువతీ ఆత్మహత్య.!

వైద్యానికి డబ్బులు లేవని మనస్థాపం చెంది యువతీ ఆత్మహత్య. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని మండలంలోని ఒడితల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి పల్లవి 19 ఇంట్లో ఉరేసుకుని గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిందని పల్లవి తండ్రి సదానందం పిర్యాదు మేరకు శవపంచనామా చేయడం జరిగింది. పల్లవి, ఆమె తల్లి విజయ ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతాయని, డబ్బులు లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని పిర్యాదు…

Read More
ACB

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ట్రాన్స్కో ఏడి.

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ట్రాన్స్కో ఏడి యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి చౌటుప్పల్: చౌటుప్పల్ కేంద్రం విద్యుత్ ఏడి కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో అధికారుల దాడులు….. ఓ రైతు నుండి 70000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏడి శ్యాం ప్రసాద్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు…..పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read More
Mafia attack after work stopped

పనులు నిలిపివేయడంతో మాఫియా దాడి..

కోహిర్ మండల్లో మట్టి అక్రమ తరలింపు. పనులు నిలిపివేయడంతో మాఫియా దాడి జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాల వ్యాపారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. మరియు రెవెన్యూ శాఖ మరియు మన్నింగ్ శాఖ అధికారుల మౌనం అక్రమ గని కార్మికుల మనోధైర్యాన్ని పెంచింది. ఇటీవల, శుక్రవారం రాత్రి, మాద్రిలోని కోహిర్ మండల్ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాల సమయంలో, మాద్రి గ్రామ ప్రజలపై మట్టి మాఫియా కర్రలతో దాడి చేసి, అక్రమ…

Read More
arrested

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్. #ఎస్సై వి గోవర్ధన్. నల్లబెల్లి, నేటి ధాత్రి: నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ లైట్లు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న ముఠా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై వి గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి 365 పై ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మల్లంపల్లి…

Read More
sand illegally

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు.!

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు చేసిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం గుంపుల భారత్ పెట్రోలియం బంక్ పక్కనగల రైస్ మిల్లు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ చేసి హైదరాబాద్ కు తరలించడానికి లోడ్ చేస్తుండగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కంటైనర్ లారీని మరియు లోడర్ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ నిల్వ చేసిన దాదాపు 20…

Read More
ceime

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్..

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ అక్రమ సంబంధమే దాడికి కారణమని తేల్చిన పోలీసులు ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య భార్యే ప్రధాన నిందితురాలు, ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను లేపేసేందుకు పన్నాగం పన్నిన భార్య. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకారం కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం ఫిబ్రవరి 20న వరంగల్ భట్టుపల్లి…

Read More
error: Content is protected !!