గండ్ర వర్సెస్ సిరికొండ
*కరోనా వేల ఫ్లెక్సీ గోల* *పార్టీ ఒక్కటే వర్గాలు రొండు* శాయంపేట, నేటి ధాత్రి: కరోనా వైరస్ వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ దానికి భిన్నంగా శాయంపేట మండలంలో ఫ్లెక్సీల గోల తెర మీదికి వస్తుంది. సుదీర్ఘ కాలం స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఎన్నో ఉద్యమాలు చేసి, తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతిగా బాధ్యతలు చేపట్టిన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన ఉద్యమాలను గుర్తించి శ్రీనివాస రామాంజనేయ ఫౌండేషన్ తెలంగాణ ఆవిర్భావ…