
హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం…..
నేటిధాత్రి హుజురాబాద్: కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గందె రాధిక నుపదవి నుంచి తొలగించవలసిందిగా కోరుతూ 25 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు పంపించారు. హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో 30 మంది కౌన్సిలర్లకు గాను వివిధ పార్టీలకు చెందిన 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పత్రంపై సంతకాలు చేసి కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం పంపించారు. తాము తమ ప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నామని,మున్సిపల్ చైర్…