బి ఆర్ ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీ కి లేదు

*పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 3 జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ ధర్మారావు ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేపట్టడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ చేపట్టినటువంటి ఎన్నో అభివృద్ధి పనులు , ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భూపాలపల్లి భారత రాష్ట్ర…

Read More

నేటి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు నిర్వహించే దివ్యాంగుల ఆసరా పెన్షన్ దారుల ఆత్మీయ సమ్మేళనాన్ని జిల్లాలోని దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని భారత జాగృతి దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ కుమారస్వామి గౌడ్ ఒక ప్రకటనలో కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, భూపాలపల్లి…

Read More

పోలంపల్లిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.

మహా ముత్తారం నేటి ధాత్రి. మహా ముత్తారం మండలంలోని పోలంపల్లి గ్రామంలో మహాముత్తారం ఎస్సై దాసరి సుధాకర్ మరియు 58 బి సి ఆర్ పి ఎఫ్ కంపెనీ ఆర్ఐ భాస్కర తమ బృందాలతో పోలంపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ప్రజలు ఎవరు మావోయిస్టులకు సహకరించకూడదని రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకూడదని దీనితోపాటు ప్రజలలో ఎవరైతే నైపుణ్య తరగతులు అటెండ్ కావాలనుకునేవారు సిఆర్పిఎఫ్ పార్టీకి తమ వివరాలు తెలియజేసి వారు…

Read More

జిల్లా జడ్జిగా భద్రాద్రి వాసి

భద్రాచలం నేటి ధాత్రి మండా వెంకటేశ్వరరావు ఈ పేరు భద్రాచలం వాసులకు సుపరిచితం, ఖమ్మం మానేరు కాలేజీలో లా పూర్తి చేసి గోల్డ్ మెడల్ ఇన్ లా, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీగా నిలిచి భద్రాచలానికి వన్నె తెచ్చారు. ఆయన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ … ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి_ వరంగల్ విధులు నిర్వహిస్తూ జిల్లా జడ్జిగా నేడు ఎన్నికయ్యారు. ఇది భద్రాచలం వాసులకు ఎంతో శుభ పరిణామం. తల్లిదండ్రులైన…

Read More

వ్యాపారాన్ని కనిపించేలా చేస్తున్న రాజకీయాలు..

# అంగట్లో సరుకుల్ల కోట్లాది రూపాయల ఓటర్లను కొనబోతున్నారు. # ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్. # పట్టణంలో భారీగా ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి వెళ్లిన ఎంసీపీఐ పార్టీ అభ్యర్థి.. నర్సంపేట,నేటిధాత్రి : రాజకీయాలు వ్యాపారాన్ని కనిపించేలా ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు కనబడుతున్నాయని ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం కాగా నర్సంపేట నియోజకవర్గ ఎంసిపిఐ పార్టీ అభ్యర్థిగా నర్సంపేట పట్టణానికి చెందిన…

Read More

బిఆర్ఎస్ అభ్యర్థి గండ్రని గెలిపించాలని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు.

చిట్యాల, నేటి ధాత్రి : భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యార్థి గండ్ర వెంకటరమణా రెడ్డి-జ్యోతి గెలుపు కోసం ఆంజనేయ స్వామి, నాపాక సర్వతోభాధ్ర శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి ఆశీశ్శుల్లు గండ్ర వెంకటరమణా రెడ్డి పై ఉండాలని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉదయం స్వామి వారి ఆశిషులు ఎల్లవేళలా కలగాలని భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది* ఇంటింటా ప్రచారం లో భాగంగా ప్రతి…

Read More

నా వెంట మీరుంటే.. మీ కష్టసుఖాల్లో నేనుంటా…

మీరే నా బలం మీరే నా బలగం అభివృద్ధి కోసం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఇల్లందకుంట రామాలయాన్ని మినీ యాదగిరిగుట్ట చేస్తా హుజురాబాద్ నియోజకవర్గం, బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మీరంతా నా వెంట ఉండి నన్ను గెలిపిస్తే మీ కష్టసుఖాల్లో నేను ఉంటానని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గత 15…

Read More

వ్యవసాయ రంగంలో సీసీయక్స్ సేవలు మరువలేనివి….

ఆదర్శ రైతుల నియామకం చేపట్టాలి… విశ్రాంత డిడిఏ ఉపేందర్ రెడ్డి మంగపేట నేటిధాత్రి వ్యవసాయ రంగంలో సీసీ ఎక్స్ సేవలు మరువలేనివని విశ్రాంత డిడిఏ ఉపేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి ముల్లారం గ్రామంలో సిసిఎక్స్ ములుగు జిల్లా కోఆర్డినేటర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అధ్యక్షతన జరిగిన ఫార్మర్స్ స్టేక్ హోల్డర్స్ సమావేశానికి విశ్రాంత డి డి ఏ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More

మొదలైన నామినేషన్ల ప్రక్రియ…

# నర్సంపేటలో మొదటి నామినేషన్ ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు, # నామినేషన్ల వివరాలు ప్రకటించిన ఎన్నికలు రిటర్నింగ్ అధికారిని, ఆర్డిఓ కృష్ణవేణి నర్సంపేట నేటిధాత్రి : త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం మొదలైంది. నర్సంపేట నియోజకవర్గం పరిధిలో శుక్రవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మొదటిగా నర్సంపేట పట్టణానికి చెందిన ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్ నామినేషన్…

Read More

పరకాల ముస్లింలు చల్లా వెంటే-కో ఆప్షన్ సభ్యులు ముఫీనా హమీద్

పరకాల నేటిధాత్రి(టౌన్) తెలంగాణా రాష్ట్రం ఏర్పడిననాటి నుండి ముస్లిం మైనారిటీల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, వారంతా బిఆర్ఎస్ వెంటే ఉంటారని పరకాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ అన్నారు.గత పాలకులు ముస్లిం మైనారిటీలను ఓటర్లుగా మాత్రమే చూసే వారని, సిఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనారిటీల సంక్షేమనికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. దేశం లో ఎక్కడ లేని విదంగా పేద ముస్లిం ఆడ బిడ్డల వివాహానికి…

Read More

బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సుంకే రవిశంకర్ కే ఓటు చింతల పల్లె గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం

కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో చింతల్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం, ప్రజలు అందరూ కలిసి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ది సుంకె రవిశంకర్ కే కారు గుర్తు కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మాణం చేసుకున్నారు. ఈరోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించడానికి చింతల్లపల్లి గ్రామానికి వచ్చిన సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, పి ఎ సి ఎస్ చైర్మన్ మేనేని రాజనర్సింగారావు, బి…

Read More

తెలంగాణను అభివృద్ధి చేసే బీ ఆర్ ఎస్ పార్టీని గెలిపించండి

*డాక్టర్ చెన్నాడీ అమిత్ కుమార్ *ముదిగంటి సురేందర్ రెడ్డి బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో బాగంగా బోయినిపల్లి మండలం మల్కాపూర్ రత్నంపేట గ్రామంలో స్థానిక సర్పంచులతో కోరేపు నరేష్. రంగి రేణుక తిరుపతి, ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ భిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకే రవిశంకర్ కి ఓటు వేసి బారి మెజారిటీ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ…

Read More

కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు

మంగపేట నేటి ధాత్రి మంగపేట మండలం సంగంపెల్లి, దొమెడ, కత్తిగూడెం, రాజుపేట,రమనక్కపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఆ పార్టీ నీ వీడి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరారు.వీరిని బడే నాగజ్యోతి కండువా కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు, అనంతరం వాళ్ళతో ఆత్మయ సమ్మేళనం లో పాల్గొని వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పెద్ద…

Read More

కాలేజీ హాస్టల్ లో వార్డెన్ నీ నియమించాలి

సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి గారికి ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ హన్మకొండ, నేటిధాత్రి: వరంగల్ జిల్లాలోని హంటర్ రోడ్ లో ఉన్న ఎస్సీ కళాశాల బాయ్స్ హాస్టల్ లో మహిళా వార్డెన్ ఉండడం వలన విద్యార్థులు వారి సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా సంక్షేమ అధికారి పురుష వార్డెన్ నియమించి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా…

Read More

టీఎస్ఆర్టీసీ అధ్వర్యంలో అరుణాచల గిరి సందర్శనానికి టూర్

వరంగల్,నేటిధాత్రి : తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 27న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ వరంగల్-1 డిపో ఏర్పాటు చేసినట్లు రీజినల్ మేనేజర్ జె శ్రీలత తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వీసు నంబర్ 92222 గల సూపర్ లగ్జరీ బస్సు నవంబర్ 25 న రాత్రి 10 గంటలకు హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి నవంబర్…

Read More

మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్య మంత్రి కేసీఅర్ చిత్ర పటాలకు పాలాభిషేకం.

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి ధర్మపురి నియోజక వర్గంలో నిన్న జరిగిన బిఆర్ఎస్ పార్టీ సభలో ముఖ్య మంత్రి కేసీఅర్ పాల్గొని, మాట్లాడుతూ, మేము అధికారం లోకి రాగానే ,ధర్మపురి నియోజక వర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు వర్తింప జేస్తాం,అని చెప్పిన మాటలు,ఇటు బి అర్ ఎస్ కార్యకర్తల్ని, అటు దళిత కుటుంబాల ప్రజల్లో ,మళ్ళీ దళిత బందు పైన ,ఆశలు చిగురించాయి,అయితే ప్రతి కుటుంబానికి దళిత బందు ఇస్తాం అనడం పైన,ధర్మపురి నియోజక…

Read More

ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలి

# నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిసిపి రవీందర్ నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని వరంగల్ డిసిపి రవీందర్ తెలిపారు. శుక్రవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగా నర్సంపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని నర్సంపేట ఏసిపి తిరుమల్, సిఐలు కిషన్, సుంకరి రవికుమార్ లతో కలిసి వరంగల్ డిసిపి పరిశీలించారు. ఈ సందర్భంగా దృష్టికి మాట్లాడుతూ వరంగల్ జిల్లా పరిధిలో…

Read More

బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ప్రగతి సింగారం, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు అల్లె అర్జున్, ఎంసిపిఐ జిల్లా నాయకులు పింగళి రాజిరెడ్డి సుమారు 20 మంది కార్యకర్తలతో బిఆర్ఎస్ పార్టీకి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ప్రగతి సింగారం గ్రామ ట్రాక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ పెంట రాజన్న, యూనియన్ నాయకులు పిట్టల రఘుపతి, మాదారపు సమ్మయ్య,మోరే రవి, పిట్టల సుధాకర్, మిరియాల…

Read More

సత్యనారాయణ తరపున నామినేషన్ దాఖలు చేసిన గండ్ర పద్మ

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు తరుపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఆయన సతీమణి గణపురం మండల జెడ్పీటీసీ గండ్ర పద్మ. ఈ రోజు మొత్తం రెండు నామినేషన్లు వచ్చినట్లు తెలిపిన రెవెన్యూ డివిజనల్ అధికారిని రమాదేవి.

Read More

మైనార్టీ నాయకులు బిజిగిరిషరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : హుజురాబాద్ పట్టణానికి చెందిన మైనారిటీ నాయకులు జమ్మికుంట మండలం బిజిగిరిషరిఫ్ దర్గాలో కాంగ్రెస్ పార్టీ హజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ గెలువాలని దర్గాలోని సమాదుల వద్ద చాదర్లు సమర్పించి ఆయన గెలుపుకు అల్లా ఆశీస్సులు ఉండాలని ముస్లిం, మైనారిటీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అలీం, నవాబ్, తౌసిఫ్, రఫిక్, సల్మాన్, ఫర్మాన్, రియాజ్, రఫీ, అన్ను, సాదిక్, చాంద్,…

Read More
error: Content is protected !!