
బి ఆర్ ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీ కి లేదు
*పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 3 జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ ధర్మారావు ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేపట్టడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ చేపట్టినటువంటి ఎన్నో అభివృద్ధి పనులు , ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భూపాలపల్లి భారత రాష్ట్ర…